జాతీయ వార్తలు
యూపీలో ఇద్దరు జైషే ఉగ్రవాదులు అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 February 2019
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇద్దరు జైషే ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారానే నిఘావర్గాల హెచ్చరికలతో యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ సోదాలు నిర్శహించి వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సహరన్పూర్ జిల్లా దేవబంద్ ప్రాంతంలో షానావాజ్ అహ్మద్ తెలి, అఖిబ్ అహ్మద్ మాలిక్లను అరెస్టు చేసినట్లు డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. వీరిద్దరూ కాశ్మీర్కు చెందినవారు. వీరి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.