జాతీయ వార్తలు

గోవా బీజేపీ కార్యాలయంలో సీఎం పారికర్ భౌతికకాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: గోవా బీజేపీ కార్యాలయానికి సీఎం పారికర్ భౌతికకాయాన్ని తరలించారు. మధ్యాహ్నం వరకు బీజేపీ ఆఫీసులో భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ పారికర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఇంకా పలువురు బీజీపీ నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా పారికర్ మృతికి సంతాపసూచకంగా ఈరోజు అక్కడ విద్యాసంస్థలు మూసివేశారు. కేంద్రప్రభుత్వం కూడా సంతాప దినంగా ప్రకటించింది. కాగా మిరామిర్ బీచ్‌లో జరిగే అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పారికర్ అంత్యక్రియాల్లో పాల్గొంటారు.