జాతీయ వార్తలు

మోదీని కలుసుకున్న అభిజత్ బెనర్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ ప్రధాని మోదీని కలుసుకున్నారు. మోదీతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీపై మోదీ ట్విట్టర్‌లో స్పందించారు. అభిజిత్‌తో భేటీ కావటం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అనేక అంశాల‌పై విస్తృత‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ నిర్వ‌హించామ‌న్నారు. అభిజిత్ సాధించిన ఘ‌న‌త ప‌ట్ల దేశం గ‌ర్వంగా ఫీల‌వుతుంద‌ని మోదీ అన్నారు. అయితే బీజేపీ ప్ర‌భుత్వ విధానాన్ని అభిజిత్ త‌ప్పుప‌ట్టారు.