జాతీయ వార్తలు
బీసీసీఐ బాధ్యతలు స్వీకరించిన గంగూలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 October 2019
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.ఆయనతో పాటు నూతన కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా, కోశాధికారిగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ తమ్ముడు అరుణ్ ధూమల్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.