తూర్పుగోదావరి
కోర్టు ఆవరణలో గంజాయి విక్రేతలు అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 April 2016
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 22: రాజమహేంద్రవరం శేషయ్యమెట్టలోని కోర్టు ఆవరణలో గంజాయి విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సిఐ సిహెచ్ శ్రీరామకోటేశ్వరరావుకు అందిన సమాచారం మేరకు కోర్టు ఆవరణలోకి వెళ్లగా ఆయనను చూసి పరారవుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా గంజాయి విక్రయిస్తున్న పల్ల వెంకటదుర్గ, తోట జయ, కొల్లి శంకర్, శివారెడ్డి, కొండ ప్రసాద్, డి మల్లేష్లను అరెస్టు చేశారు. వారి నుంచి 400 గ్రాముల గంజాయి, రూ. 250 నగదును స్వాధీనం చేసుకున్నారు.