వృద్ధులకు నేత్ర వైద్యం
Published Wednesday, 26 October 2016నరసన్నపేట, అక్టోబర్ 25: మండల కేంద్రంలోని స్థానిక ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమారు 25మంది వృద్ధులకు నేత్ర చికిత్సలకు ఎంపిక చేశారు. మంగళవారం ఈ మేరకు వీరిని సోంపేట ఆరోగ్యవరం నేత్ర ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆప్తాలమిక్ ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రతి నెల సుమారు 20నుండి 30మందికి పైగా శస్తచ్రికిత్సలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎస్.సి లబ్ధిదారుల అవగాహన సదస్సు