S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 20:58

నిఖిల్‌కుమార్ కథానాయకుడుగా చెన్నాంబిక ఫిలిమ్స్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితాకుమారస్వామి రూపొందించిన చిత్రం జాగ్వార్. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అనితాకుమారస్వామి మాట్లాడుతూ..

09/23/2016 - 20:57

అల్లు అర్జున్ అటు తెలుగులోనూ ఇటు మలయాళంలోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి దర్శకత్వంలో గ్రీన్ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఓ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చెన్నైలో జరిగింది.

09/23/2016 - 20:55

జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై గణేష్, మంజరి జంటగా ఎస్.నారాయణ దర్శకత్వంలో చిగులూరి గంగాధర్‌రావుచౌదరి రూపొందించిన చిత్రం ‘జర్నీ-2’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల 30న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకరినొకరు చూసుకోకుండా బస్సుమీద రాసుకున్న కవితలతో ఎలా ప్రేమలో పడ్డారు?

09/23/2016 - 20:53

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ ప్రతి పాత్ర సినిమాలో కథకు ప్రధానంగా సాగుతుందని, పాటలన్నీ విజువల్ వండర్‌గా రూపొందాయని తెలిపారు.

09/23/2016 - 20:53

డి.కె. దర్శకత్వంలో జీవా, కాజల్ అగర్వాల్ జంటగా తమిళంలో రూపొందించిన చిత్రానికి తెలుగులో ‘ఎంత వరకు ఈ ప్రేమ’ అన్న పేరును ఖరారు చేశారు. డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగులో అనువదిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

09/23/2016 - 20:51

రజిత్, షామిలి, నిషా ప్రధాన తారాగణంగా వశిష్ట సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పూర్తిచేసి, పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..

09/23/2016 - 20:50

కోడి రామకృష్ణ దర్శకత్వంలో గతంలో వచ్చిన అమ్మోరు, అరుంధతి చిత్రాల స్థాయిలో రూపొందించిన మరో చిత్రం నాగభరణం. రమ్య ప్రధాన పాత్రలో కన్నడంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

09/23/2016 - 18:06

హైదరాబాద్‌: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. అల్వాల్‌లో స్థానికులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. అల్వాల్‌, మోత్కుంటలో చెరువులు, నాలాలను పరిశీలించారు. అధికారులు చేపడుతున్న సహాయచర్యలను సమీక్షించారు. ట్యాంక్‌బండ్‌ వద్ద హుస్సేన్‌సాగర్‌లో నీటి పరిస్థితిని పరిశీలించారు.

09/23/2016 - 18:04

నిజామాబాద్‌: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగరావుపల్లి వద్ద వంతెన పైనుంచి నల్లవాగు ఉరకలెత్తుతోంది. హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌ వెళ్తున్న రెండు లారీలు శుక్రవారం వంతెన దాటుతూ వరదలో చిక్కుకున్నాయి. లారీలలో ఉన్న నలుగురు వ్యక్తులు తమను కాపాడాలని హాహాకారాలు చేస్తున్నారు. అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

09/23/2016 - 17:34

చెన్నై: సింగపూర్‌ నుంచి వస్తున్న ఇండిగో విమానం శుక్రవారం చెన్నైలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో సామ్‌సంగ్‌ నోట్‌2 ఫోన్‌ పేలడంతో విమానంలో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు పేర్కొన్నారు. వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు సామ్‌సంగ్‌ సంస్థకు సమన్లు జారీచేశారు. సామ్‌సంగ్‌ నోట్‌ ఫోన్లను అనుమతించొద్దని డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీచేసింది.

Pages