ప్రకాశం

అంకయ్యను పరామర్శించిన ఎంపి వైవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 15 : ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి బుధవారం ఒంగోలు మండలంలోని ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రాయపాటి అంకయ్యను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపి వైవి మాట్లాడుతూ అంకయ్యకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, దైర్ఘ్యంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపి వైవి రాయపాటి జార్జి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కెవి రమణారెడ్డి, వేమూరి బుజ్జి, అంజి తదితరులు పాల్గొన్నారు.