అనంతపురం

రైలు కింద పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరిటౌన్, మే 13: పట్టణంలోని నిజాంవలి కాలనీకి చెందిన ముస్త్ఫా (38) రైలు కిందపడి శుక్రవారం మృతిచెందాడు. ఈయనకు వివాహమై భార్యవుండగా ఆమెను వదిలి ఒంటిరి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రైలు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.