కరీంనగర్
విద్యుత్ షాక్కు గురై రైతు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 30 August 2016
భీమదేవరపల్లి, ఆగస్టు 30: విద్యుత్ షాక్కు గురై రైతు మృతి చెందిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్తకొండ గ్రామానికి చెందిన రైతు జుర్రు వెంకటాద్రి (50) ఈ నెల 3న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. వ్యవసాయ బావి వద్ద స్తంభం ఎక్కి వైర్లు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనాటి నుండి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటాద్రి మంగళవారం ఉదయం ఆసుపత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.