కరీంనగర్

చిరుత దాడిలో గొర్రె మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జంకి, ఆగస్టు 4: మండలంలోని రేగులపల్లి గ్రామ శివారులో బండ సంపత్ అనే గొర్రెల కాపరి మందపై చిరుతపులి దాడి చేసి గొర్రెను చంపింది. ఇటీవల వరుసగా నాలుగు గొర్రెలపై దాడి చేసి చంపడం గొర్రెల కాపరులకు, రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుసార్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని, గొర్రె కాపరులకు ఆర్థిక సహాయం అందజేయాలని వారు కోరారు.