తెలంగాణ

హైదరాబాద్ చేరుకున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ప్రధాని నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నవెంటనే గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసిఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మోదీ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయంవద్ద బిజెపి శ్రేణులతో కోలాహలంగా ఉంది. కాగా బేగంపేటనుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మోదీ, కేసిఆర్ మెదక్ జిల్లా గజ్వేల్ చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో కోమటిబండ చేరుకుని మిషన్ భగీరథకు శ్రీకారం చుడతారు. మిషన్ కాకతీయ పైలాన్‌ను, ఎరువుల పరిశ్రమ, ధర్మల్ విద్యుత్‌ప్లాంట్‌లకు ఆయన శ్రీకారం చుడతారు.