ప్రకాశం

చెరువులో పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురాంతకం, సెప్టెంబర్ 19: మండలంలోని దూపాడు చెరువులోపడి కేశినేనిపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు (35) మృతిచెందిన సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కేశినేనిపల్లి నుంచి శనివారం రాత్రి నడిగడ్డ గ్రామానికి వెళ్తుండగా చెరువులోపడి ఏడుకొండలు మృతిచెందాడు. సోమవారం సాయంత్రం మృతదేహాన్ని గొర్రెలకాపరులు గుర్తించి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు ఏడుకొండలుగా గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై త్యాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.