S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/28/2019 - 03:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: శారదా చిట్ ఫండ్ కేసులకు సంబంధించి కోల్‌కొతా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్ ప్రమేయం, అభియోగాలు, కోర్ట్ధుక్కారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ డైరెక్టర్ రుషీ కుమార్ శుక్లాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను వెలువరించింది.

02/28/2019 - 01:20

ముసునూరు, ఫిబ్రవరి 27: ఇంటి స్థలం కావాలంటే 30 వేలు సమర్పిస్తే చాలు స్వాధీనపత్రం మీ ఇంటికి చేరుతుంది... అదే వ్యవసాయ భూమికైతే ఆర ఎకరానికి 50వేలు, ఎకరానికైతే లక్ష పైబడి తీసుకువస్తే ఏదో సర్వే నెంబరుతో మీ పేరునా భూమి ఉన్నట్లు చూపుతూ పట్టా మీ చేతికి వస్తుంది.

02/28/2019 - 01:14

సనత్‌నగర్, ఫిబ్రవరి 27: నడుచుకుంటూ వెళ్తున్న వృద్దురాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును దొచుకెళ్లిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

02/28/2019 - 01:13

జీడిమెట్ల, ఫిబ్రవరి 27: మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సూర్యాపేట జిల్లా, రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ కుమారులు శివకుమార్ (29), మాధవ్ (25) కొంతకాలంగా కుత్బుల్లాపూర్ గ్రామంలో నివాసముంటున్నారు. శివకుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. మాధవ్ ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లగా మాధవ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.

02/28/2019 - 01:13

నేరేడ్‌మెట్, ఫిబ్రవరి 27: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి రెండేళ్ల బాలు డు మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మన్‌మోహన్ కథనం ప్రకారం... మల్కాజిగిరి హిల్‌టాప్ కాలనీలో నివసించే సతీష్ కుమారుడు స్టిసన్(2) బుధవారం సా యంత్రం ఇంటి అవరణ లో అడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడినట్టు పోలీసులు తెలిపా రు.

02/28/2019 - 01:12

ఉప్పల్, ఫిబ్రవరి 27: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చెంగిచర్ల గాంధీనగర్‌లో నివసిస్తున్న యాకూబ్ పాషా (30) ఆటోడ్రైవర్. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో భార్య పిల్లలను పుట్టింటికి పంపించి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

02/28/2019 - 01:12

కొత్తూరు రూరల్, ఫిబ్రవరి 27: భూమి చదును చేసే విషయంలో సర్పంచ్, మరో వ్యక్తి మధ్య ఘర్షణ నెలకొన్న సంఘటనలో సర్పంచ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు నందిగామ ఎస్‌ఐ నర్సింహా రెడ్డి తెలిపారు.

02/28/2019 - 01:11

మహేశ్వరం, ఫిబ్రవరి 27: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయ. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్థరాత్రి హైదారాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండల నేదునూర్ గేటు వద్ద ప్రమాదం జరిగింది.

02/28/2019 - 00:55

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో పెను విషాదం చోటు చేసుకుంది. మిత్రులతో కలిసి సరదాగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒకరిని కాపాడే ప్రయత్నంలో ఒకరి వెంట ఒకరుగా నలుగురు మిత్రులు పెద్ద చెరువులో మునిగి చనిపోయారు.

02/27/2019 - 22:57

మహేశ్వరం, ఫిబ్రవరి 27: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్నా టిప్పర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్థరాత్రి హైదారాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండల నేదునూర్ గేటు వద్ద ప్రమాదం జరిగింది. స్థానిక సీఐ జంగయ్య కథనం ప్రకారం..

Pages