S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/27/2019 - 22:24

హిందూపురం టౌన్, ఫిబ్రవరి 27 : ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో పట్టణంలోని త్యాగరాజనగర్‌కు చెందిన దివాకర్ (31) బుధవారం తెల్లవారుఝామున రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఉన్నాయి. దివాకర్ బీకాం, టీటీసీ చదివాడు. ఇటీవల డీఎస్సీ పరీక్షకు సైతం హాజరయ్యాడు. అయితే అర్హత సాధించలేకపోయాడు.

02/27/2019 - 05:08

గంగాధర నెల్లూరు, ఫిబ్రవరి 26: చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం కటికపల్లి పంచాయతీకి చెందిన పిల్లిగుండ్లపల్లి గ్రామంలో ఆరు నెలల పసికందును నీటితొట్టెలో పడేసి హత్య చేసిన సంఘటన జరిగింది. పిల్లిగుండ్లపల్లి గ్రామానికి చెందిన వినోద్‌కుమార్, భువనేశ్వరి దంపతులకు ఆరు నెలల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయం బాలుడు ఒక్కసారిగా కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

02/27/2019 - 04:51

పాణ్యం, ఫిబ్రవరి 26: పాఠశాల భవనం పైనుంచి దూకి 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో మంగళవారం జరిగింది. పాణ్యంలోని కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సుష్మ(13) మంగళవారం తెల్లవారుజామున భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/27/2019 - 01:45

మేడ్చల్, ఫిబ్రవరి 26: ప్రమాదవశాత్తు లిఫ్టులో తల ఇరుక్కుని బాలుడు దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం...

02/27/2019 - 01:31

న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమి వివాదం సరికొత్త మలుపుతిరిగింది. దశాబ్దాల తరబడి వివాదంగా మారిన ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం, సంప్రదింపుల మార్గాలను అనే్వషించాలని ఈ కేసులో పార్టీలుగా ఉన్న సంస్థలకు, వ్యక్తులకు సుప్రీం కోర్టు విజ్ఞప్తి చేసింది. అవసరమైతే తాము కూడా ఈ వివాదాన్ని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేటట్లుగా పరిష్కరించేందుకు సరైన సూచనలు చేస్తామని పేర్కొంది.

02/27/2019 - 04:45

విశాఖపట్నం (క్రైం), ఫిబ్రవరి 26: కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా కార్పొరేటర్ దారుణ హత్యకు గురయ్యారు. బంగారు ఆభరణాల కోసమే హంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

02/27/2019 - 05:35

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య పథకం ప్రకారం చేసినట్లుగా దర్యాప్తు అధికారులు తేల్చారు. హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోవడమే కాకుండా కేసు విచారణలో అనేక వాస్తవాలు వెల్లడించాడు.

02/26/2019 - 23:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాల వెల్లడికి సంబంధించిన కేసులో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, న్యాయమూర్తి వీకే రావుతో కూడిన ధర్మాసనం పార్టీలపై చర్యలు తీసుకోకుండా ఈసీ నిస్సహాయత వ్యక్తం చేస్తోందని మండిపడింది.

02/26/2019 - 22:49

పెదనందిపాడు, ఫిబ్రవరి 26: సభ్యసమాజం సిగ్గుపడేలా, వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రవృత్తిపై ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు దేహశుద్ధి జరిపారు. అనంతరం పోలీసులకు నిందితుడిని అప్పగించారు. ఈ ఉదంతం మంగళవారం పెదనందిపాడు మండలం పుసులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. 6,7 తరగతుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులపై అదే పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు గేరా రమేష్ కనే్నశాడు.

02/26/2019 - 22:45

చాగలమర్రి, ఫిబ్రవరి 26: మండల పరిధిలోని పెద్దబోధనం గ్రామం వద్ద మంగళవార 40వ నెంబరు జాతీయ రహదారిపై వక్కిలేరు వంతెనను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన రంగయ్య (65), తిరుపతయ్య (58) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు.

Pages