-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరి వనే్డలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వనే్డల సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ (119) సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (89)
అర్ధ సెంచరీతో రాణించాడు.
బెంగళూరు: ఈ ఏడాది ప్రారంభమైన తొలి వనే్డ సిరీస్ను కైవసం చేసుకునేందుకు ఇటు కోహ్లీ, అటు ఫించ్ సేన పోటాపోటీగా బరిలోకి దిగనుంది. మూడు వనే్డల సిరీస్లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్లో విజ యం సాధించాయ. దీంతో ఆదివారం జరిగే నిర్ణయాత్మక చివరి వనే్డపైనే అందరి దృష్టి పడింది. రెండు ప్రధాన జట్ల మధ్య జరిగే తుది పోరుపై అభిమానులు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
'చిత్రం...*ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ సందర్భంగా ప్రాక్టీస్ చేస్తున్న జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా.
టీమిండియా మాజీ ఆల్రౌండర్ బాపు నడ్కర్ణి అంత్యక్రియలకు హాజరైన మాజీ క్రికెటర్లు దీలీప్ వెంగ్సర్కార్ (కుడి), సునీల్ గావస్కర్ (ఎడమ). నడ్కర్ణి అంత్యక్రియలు ముంబయిలోని శివాజీ పార్క్లో శనివారం జరిగాయి.
హోబర్ట్, జనవరి 18: దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన సానియా మీర్జా అదర గొట్టింది. సుదీర్గ విరామం తర్వాత ఆడిన తొలి చాంపియన్షిప్లోనే విజే తగా నిలిచి, తనలో ఇంకా సత్తా తగ గలేదని నిరూపించింది. హోబర్ట్ ఇంట ర్నేషనల్ టెన్నిస్ చాంపియన్షిప్ మహిళల డబుల్స్ ఫైనల్లో ఉక్రెయన్ క్రీడాకారిణి నదియాతో కలిసి విజ యం సాధించింది.
న్యూఢిల్లీ: రెండేళ్ల తరువాత రాకెట్ పట్టిన భారత టెన్నిస్ క్రీడాకారిణి నేడు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన హోబర్డ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో డబుల్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచెనోక్తో జతకట్టిన సానియా... చైనాకి చెందిన జంగ్ షుయ్, పెంగ్ షుయ్లపై 6-4, 6-4 తేడాతో విజయం సాధించింది. ఏ దశలోనూ ప్రత్యర్థులకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.
న్యూఢిల్లీ, జనవరి 16: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) పరోక్షంగా వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్టులో చోటు ఇవ్వకుండా, రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకునేలా అతనిపై ఒత్తిడి పెంచింది. బోర్డు తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో ‘ఏ’ ప్లస్ గ్రేడ్లో ముగ్గురు ఆటగాడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తమతమ స్థానాలను కాపాడుకున్నారు.
మెల్బోర్న్: ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషులు, మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్లు నొవాక్ జొకొవిచ్, నవమీ ఒసాకా తమతమ మొదటి రౌండ్ మ్యాచ్లను జాన్ లెనార్డ్ స్ట్ఫ్,్ర మేరీ బొజ్కొవాతో ఆడతారు. 20వ తేదీ నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ సీడింగ్స్లో మాత్రం రాఫెల్ నాదల్, ఆష్లే బార్టీ తమతమ విభాగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.
రాజ్కోట్, జనవరి 16: అచ్చిరాని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (సీఎస్ఏ) స్టేడియంలో శుక్రవారం టీమిండియా అగ్ని పరీక్షను ఎదుర్కోనుంది. ఆస్ట్రేలియాను ముంబయిలో జరిగిన మొదటి వనే్డలో ఢీకొని, ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు రెండో మ్యాచ్లోనే పరాజయాన్ని ఎదుర్కొంటే, మూడు మ్యాచ్ల సిరీస్ను కోల్పోతుంది.
ముంబయి: అద్భుత బౌలింగ్.. అంతే అద్భుతమైన బ్యాటింగ్తో కంగారూలు భారత్పై పైచేయ సా ధించారు. ముంబయి వేదికగా జరిగిన మొదటి వనే్డలో ఆస్ట్రేలి యా జట్టు ఘన విజయం సాధించింది. భారత్ విసిరిన 255 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలో నే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (10) స్టార్క్ బౌలింగ్లో వార్నర్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.