S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/18/2017 - 00:34

న్యూఢిల్లీ, మార్చి 17: ఈ ఏడాదికిగాను ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యుఇఎఫ్) 100 యంగ్ గ్లోబల్ లీడర్ల జాబితాలో ఐదుగురు భారతీయులకు చోటు దక్కింది. వారిలో పేటిఎమ్ వ్యవస్థాపక సిఇఒ విజయ్ శేఖర్ శర్మ, తామర హాస్పిటాలిటీ ప్రమోటర్, డైరెక్టర్ శృతీ శిబులాల్ ఉన్నారు. దేశీయ ఐటిరంగ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, దాని మాజీ సిఇఒ ఎస్‌డి శిబులాల్ కుమార్తె శృతీ శిబులాల్.

03/17/2017 - 00:49

న్యూఢిల్లీ, మార్చి 16: భారతీయ మార్కెట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ గత రాత్రి జరిపిన పావుశాతం వడ్డీరేటు పెంపును తట్టుకునే స్థితిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపును తట్టుకునే స్థితిలో భారతీయ మార్కెట్లు ఉన్నాయి.

03/17/2017 - 00:47

ముంబయి, మార్చి 16: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా యుపిలో మిజెపి ఘనవిజయం తర్వాత ఊపు మీద ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు ప్రభావాన్ని సైతం బేఖాతరు చేస్తూ గురువారం భారీ లాభాలతో ముగిశాయి.

03/17/2017 - 00:46

న్యూఢిల్లీ, మార్చి 16: మార్కెట్‌లో పెను సంచలనాలు సృష్టిస్తూ దూసుకెళ్తున్న రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ (్భరత సంచార్ నిగమ్ లిమిటెడ్) గురువారం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది.

03/17/2017 - 00:44

న్యూఢిల్లీ, మార్చి 29: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు గురువారం మార్కెట్లో పరుగులు తీశాయి. బంగారం పది గ్రాములు రూ. 450 పెరిగి తిరిగి 29 వేల రూపాయల స్థాయికి చేరుకోగా, వెండి కిలోకు ఏకంగా 1050 రూపాయలు పెరిగి రూ. 41,350కు చేరుకుంది. నగల తయారీ దారులు, పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారులనుంచి భారీ డిమాండ్ కారణంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం ధర పది గ్రాములకు రూ.

03/17/2017 - 00:44

న్యూఢిల్లీలో గురువారం డబ్ల్యుఆర్-వి కారును ఆవిష్కరిస్తున్న హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సిఇఓ యొయచిరో ఉయెనో. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.7.75 లక్షలు

03/17/2017 - 00:42

విశాఖపట్నం, మార్చి 16: కేంద్ర రోడ్లు, నౌకా మంత్రిత్వశాఖ మంత్రి మదన మనుషుక్ ఎల్ మాండవ్య శనివారం విశాఖకు రానున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా (డిసిఐ) చేపడుతున్న వివిధ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఆర్‌కె బీచ్ కోతను అరికట్టేందుకు డిసిఐ పలు కార్యక్రమాలు చేపడుతోంది. వీటిని మంత్రి మాండవ్య పరిశీలించనున్నారు.

03/17/2017 - 00:41

హైదరాబాద్, మార్చి 16: శక్తిమాన్ బ్రాండ్ పేరుతో వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాలను తయారు చేసే తీర్త్ ఆగ్రో టెక్నాలజీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య గురువారం అవగాహనా ఒప్పందం కుదిరింది. తీర్త్ ప్రతినిధులు, పరిశ్రమ శాఖ మంత్రి కెటిఆర్, అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

03/17/2017 - 00:40

న్యూఢిల్లీ, మార్చి 16: రియలన్స్ క్యాపిటల్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థనుంచి హెల్త్ ఇన్సూరెన్స్‌ను వేరు చేసి ప్రత్యేక ఆరోగ్య బీమా కంపెనీని ఏర్పాటు చేయబోతోంది. జనరల్ ఇన్సూరెన్స్‌నుంచి ఆరోగ్య బీమాను వేరు చేయాలన్న ప్రతిపాదనకు రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

03/17/2017 - 00:39

న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో ఎగుమతులకు ఊతమిచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే ఉద్ఘాటించారు. విదేశీ మార్కెట్లలో నిలదొక్కుకోవడంలో భారత సంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొనడమే ఇందుకు కారణమని ఆయన అంగీకరించారు.

Pages