కర్నూల్

అమరావతిని ఫ్రీజోన్ చేయాలి:ఆప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 19:రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సుబ్బయ్య, కన్వీనర్ రాముడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతిలో సామాన్య పౌరుడు కూడా నివసించేందుకు తగిన వసతులు, వనరులు కల్పించి ఫ్రీజోన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో కోటీశ్వర్లు మాత్రమే నివసించే అవకా శం ఉందన్న అపవాదును తొలగించాల్సిన బాధ్యత సిఎం చంద్రబాబుపై ఉందన్నారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచ ఖ్యాతి గడించారని అలాంటి స్ఫూర్తితో రా ష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.