మెదక్
కర్నాటక సరిహద్దుల్లో వంతెన నిర్మాణానికి కసరత్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 April 2016
నారాయణఖేడ్ ఏప్రిల్ 12: మనూరు మండలం కర్ణాటక సరి హద్దు అయిన ఇరక్పల్లి గ్రామం నుంచి జంబ్గి గ్రామం మధ్యన వాగుపై వంతెన నిర్మిస్తే సులభంగా బీదర్ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని మంగళవారంనాడు స్థానిక ఎమ్మెల్యే ఎం.్భపాల్రెడ్డి, జడ్పీసిఇవో వర్షిణీ వాగును పరిశీలించారు. వాగుపై వంతెన నిర్మాణానికి కావలసి న నిధుల మంజూరుపై ఎఇలతో అంచనాలు రూపొందించేందుకు జడ్పీ సిఇవో పరిశీలన చేశారని అధికారులు తెలిపారు. సిఇవో వెంట సంబంధిత అధికారులున్నారు.