మెదక్

పొలం వద్ద కరెంట్ షాక్‌తో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, సెప్టెంబర్ 26: శాలిపేట గ్రామానికి చెందిన పచ్చటి శామయ్య(50) విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు పొలం వద్దకు కాపలాకు శామయ్య వెల్లాడు. సోమవారం నాడు శామయ్య తిరిగి రాకపోవడంతో కుటుంభ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా శామయ్య విద్యుత్ షాక్‌తో మరణించి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. కురుస్తున్న వర్షాలతో బావి వద్ద ఉన్న విద్యుత్ వైరు తగిలి శామయ్య అక్కడికక్కడే మరణించాడని భార్య లక్ష్మీ తెలిపారు.