-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయవాడ (ఇంద్రకీలాద్రి) జూన్ 4: దుర్గగుడి హుండీల లెక్కింపు కార్యక్రమంలో చేతివాటం ప్రదర్శించి పట్టుబడిన ఇద్దరు ఉద్యోగులను ఆలయ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
న్యూఢిల్లీ, జూన్ 4: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడు విజయేందర్ గుప్తా పరువు నష్టం దావా కేసు వేశారు. ‘ఆప్’ చీఫ్ హత్యకు కుట్ర జరిగిందని, అందులో తనను భాగస్వామిగా చేస్తూ విమర్శలు చేయడాన్ని బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గుప్తా సీరియస్గా తీసుకున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో అలజడులు సృష్టించే వేర్పాటువాదులైన మస్రత్ ఆలం, ఏసియా అన్ద్రబీ, షబ్బీర్ షాను తదుపరి విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి 10 రోజుల పాటు ఢిల్లీ కోర్టు అప్పగించింది. ముంబయిలో 2008 సంవత్సరంలో జరిగిన ఉగ్ర దాడి, జమాయిత్-ఉద్-దావా (జేయుడి) చీఫ్ హఫీజ్ సరుూద్కు నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
మెహిదీపట్నం, జూన్ 4: నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాలుగు సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని బంధువులు ఆందోళన చేపట్టారు. నాంపల్లి పోలీస్స్టేషన్ ఇన్స్పెపెక్టర్ సుభాష్చంద్రబోస్, బాధితుల కథనం ప్రకారం.. ధూల్పేట్ మంగల్హాట్ ప్రాంతానికి చెందిన వీర్సింగ్ ఆటోడ్రైవర్. వీర్సింగ్ కుమారుడు ఆయుష్మాన్ సింగ్ (4).
ఉప్పల్, జూన్ 4: బోడుప్పల్ బొల్లిగూడెం బాలాజీనగర్లో నివసిస్తున్న 28 ఏళ్ల మహిళకు ఫోన్లో అసభ్యకరంగా మెస్సేజ్లు పంపిస్తూ వేధిస్తున్న మేడ్చల్ జిల్లా అత్వెల్లి నివాసి, జూనియర్ అసిస్టెంట్ సందీప్ కుమార్ను మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు.
ఉప్పల్, జూన్ 4: బోడుప్పల్లోని అల్మాస్ కుంట కబ్జాపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పట్టా స్థలం పేరుతో కుంట కట్టను జేసీబీ సాయంతో తవ్వి కబ్జాకు యత్నించారని ఆర్ఐ శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారి ఇచ్చిన సర్వే నివేదిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పక్కన స్థల యజమాని మూల శంకర్పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్లు 100, 101, 102లో అల్మాస్ కుంట ఉంది.
హయత్నగర్, జూన్ 4: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీకొనగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన పోలీసుల వివరాల ప్రకారం హయత్నగర్ బంజార కాలనీలో నివాసం ఉండే కరంటోత్ గోపాల్ కుమారుడు విశాల్(2) ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటుండగా నిర్లక్ష్యంగా, వేగంగా వచ్చిన కారు.. బాలుడిని ఢీకొట్టింది.
ఉప్పల్, జూన్ 4: జీహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్లో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.
జీడిమెట్ల, జూన్ 4: దుందిగల్లో 12 మంది భూ కబ్జాదారులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం..
న్యూఢిల్లీ, జూన్ 4: వివిధ కోర్సులను ఎంచుకునే సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేలా దేశ వ్యాప్తంగా విద్యావ్యవస్థను క్రమబద్దీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది.