కర్నూల్

మఠంలో వైభవంగా శ్రీ నరసింహస్వామి జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, మే 20: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం శ్రీ నరసింహస్వామి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ నరసింహస్వామికి పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, పన్నీటి అభిషేకం, పాదపూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ సరసింహ స్వామి పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.