మెదక్
దేహదారుఢ్య పరీక్షల్లో 733 మంది అభ్యర్థులకు అర్హత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 July 2016
సంగారెడ్డి టౌన్, జూలై 22: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1254మంది అభ్యర్థులు హాజరైనారు. ఇందులో 733 మంది అర్హత సాధించారు.
వీరందరికీ శనివారం ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఎఎస్పీ వెంకన్న, ఎఆర్ ఎఎస్పీ బాబురావు, డిఎస్పీలు తిరుపతన్న, వెంకట్రెడ్డి, సిఐలు పోటీలను పర్యవేక్షించారు.