S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పుదీనా
Published Sunday, 23 October 2016తులసి
Published Sunday, 23 October 2016వేప
Published Sunday, 23 October 2016కరివేపాకు
Published Sunday, 23 October 2016మెంతి
Published Sunday, 23 October 2016భవిష్య కాలం
Published Sunday, 23 October 2016జూపల్లి వెంకట్రావు, నర్సారావుపేట (గుంటూరు)
ప్ర:ఇంట్లోనుంచి వెళ్లిపోయిన కొడుకు-
సమా:ఒక వివాదం కారణంగా కాని, సినిమా వ్యామోహం కారణంగా కాని వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ఆగ్నేయ దిశగా మరొకరితో కలిసి వెళ్లినాడు. చెన్నై వైపు ప్రయత్నించండి.
ఎన్.శివరామయ్య, నంద్యాల (ఆం.ప్ర.)
ప్ర:కూతురు విద్యా విఘ్నములకు తాముగా చేయవలసిన దైవకార్యాలు
సమా:ఆదిలాబాద్ (తెలంగాణ) జిల్లాలోగల బాసర సరస్వతీ క్షేత్రాన్ని దర్శించి ముడుపు కట్టండి. విశేష క్రియలకు వ్యక్తిగతంగా వీలయితే సంప్రదించండి.
వై.నాగేంద్రబాబు, ద్రవిడియన్ యూనివర్సిటీ (కుప్పం)
ప్ర:వివాహాలస్యానికి కారణం?
వీరి అడుగులు ఎటువైపు?
Published Sunday, 23 October 2016ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అడుగులు విచిత్రంగా, విభిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం చంద్రబాబు వ్యవహారశైలిని పరిశీలించిన వారెవరికైనా ఇలాంటి అనుమానమే ఏర్పడుతుంది. ఈ ఇద్దరిలోనూ ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తోంది. కెసిఆర్ విషయంలో అయితే అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఆయన సచివాలయానికి రాకుండా ఫాంహౌస్కే పరిమితమైతే , బాబు పాత అలవాటు ప్రకారం తాను నిద్రపోకుండా, మరొకరిని నిద్రపోనీయకుండా కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ తిరుగుతున్నారు.
తాతను మించిన మనవడు!
Published Sunday, 23 October 2016చంద్రబాబు కుమారుడు లోకేశ్బాబు తమ కుటుంబ సభ్యుల ఆస్తులను వెల్లడించారు. తాత చంద్రబాబు కన్నా మనవడు దేవాన్ష ఆస్తి ఎక్కువ ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గతంలో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, రెండున్నర ఏళ్ల నుంచి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆస్తి అప్పుల మధ్య సమతూకం కనిపించగా, మాటలు ఇంకా రాని మనవడికి అప్పుడే కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఏదో పాలు, కూరగాయలు అమ్మి ఆస్తులు సంపాదించామని లోకేశ్ చెప్పుకొచ్చారు. మార్కెట్లో ధర బాగుంటే బెంగళూరు మిర్చి సాగుచేస్తే ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వసుందని కెసిఆర్ చెబితే తీవ్రంగా విమర్శించిన వారు పాలు, కూరగాయల్లో కోట్లు ఎలా సంపాదించారబ్బా..!
చక్రబంధంలో పాక్
Published Sunday, 23 October 2016పాకిస్తాన్ ఉగ్రవాద మూకలపై మెరుపుదాడులు జరిగిన రోజు జాతి జనులు దేశ రాజకీయ నాయకత్వ దృఢచిత్తం చూసి అభినందించారు. అన్ని రాజకీయ పార్టీల వారూ మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రతిదీ రాజకీయ యాగీ చేసే మతి తప్పిన కొందరు నాయకులకు అదే కంటగింపైంది. 1971లో అప్పటి ప్రధాని ఇందిరను ‘దుర్గ’తో పోల్చిన వాజపేయికి ఉన్న రాజనీతిజ్ఞత నేటి ప్రతిపక్షంలో కానరావట్లేదు. రాహుల్ గాంధీ వంటివారు ‘దలాల్’ వంటి పదాలను వాడి సెల్ఫ్గోల్ (స్వీయ ఓటమి) చేసుకున్నారన్నది మీడియాలో మాట. కొందరు విపక్ష నేతలు యుద్ధం చేయాలని, ఇంకొందరు దౌత్యయుద్ధం మాత్రమే చేయాలన్నారు.