S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 23:32

నల్లగొండ, ఏప్రిల్ 29: జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులను పరిశీలించేందుకు టిడిపి పార్టీ రాష్ట్ర బృందం నేడు శనివారం జిల్లాలో కరవు ప్రాంతాల్లో పర్యటించనుంది.

04/29/2016 - 23:31

దేవరకొండ, ఏప్రిల్ 29: రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసి ఆర్ కుటుంబం సొంత జాగీర్ధార్‌లా భావిస్తోందని టిటిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసి ఆర్ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిలా కాక రారాజులా వ్యవహరిస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

04/29/2016 - 23:31

నల్లగొండ, ఏప్రిల్ 29: నవమాసాలు నిండకముందే ఆరున్నర నెలలకే జన్మించి 650గ్రాముల బరువుతో బతుకడం కష్టమనుకున్న రిషిత(121రోజుల) అనే చిన్నారికి నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల అంకితాభావం పునర్జన్మనిచ్చింది.

04/29/2016 - 23:30

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 29:ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్ధానంలో స్వయంభువుల దర్శనాలు ఈ నెల 21వ.తేదినుండి నిలిపివేయడంతో యాదాద్రిలో భక్తుల రద్ది తగ్గింది.బాలాలయంలో దర్శనాలు ప్రారంభమైనప్పటికి భక్తులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.బాలాలయం ప్రారంభమై సుమారు 10రోజులు గడుస్తున్నప్పటికి ప్రధాన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.ఆలయ విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అ

04/29/2016 - 23:29

రామగిరి, ఏప్రిల్ 29: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో జిల్లాలో 28విద్యా కళాశాలలు పనిచేస్తున్నాయి. ఈ కళాశాలల్లో సుమారుగా 2500మంది విద్యార్థులు ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం అన్ని కళాశాలల్లో భాగంగానే వృత్తి విద్యా కళాశాలలైన బిఇడి కళాశాలల్లో కూడా తనిఖీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా కళాశాలల వ్యవహర్తల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.

04/29/2016 - 23:29

భువనగిరి ఏప్రిల్ 29: భువనగిరి పట్టణాన్ని వాణిజ్య, పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తానని ఎంపి బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎంపి బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.

04/29/2016 - 23:27

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 29: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అయితే ఈ ప్రాజెక్టులను తొలిదశలో పూర్తి చేసి వచ్చే ఖరీఫ్‌లో నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 4.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. శుక్రవారం పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలోని నార్లపూర్, ఎదుల రిజర్వాయర్ల పనులకు సంబంధించిన ఫైలాన్‌లను ఆయన శంకుస్థాపన చేశారు.

04/29/2016 - 23:26

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 29: రానున్న రోజులలో పాలమూరు జిల్లా దశ, దిశ మారనున్నదని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీంటిని పూర్తిచేసి సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ వద్ద నిర్మించనున్న పిఆర్‌ఎల్‌ఐ నార్లాపూర్ రిజర్వాయర్, మొదటిదశ పంప్‌హౌజ్ తదితర పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు.

04/29/2016 - 23:26

కొల్లాపూర్, ఏప్రిల్ 29: నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో భూములు, ఇల్లు కోల్పొయిన వారందరికి ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

04/29/2016 - 23:25

కల్వకుర్తి, ఏప్రిల్ 29: శాస్త్ర విజ్ఞానం ప్రజాపరం కావాలని,రాష్ట్ర సమగ్ర అభివృద్దే ద్యేయమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

Pages