S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/28/2016 - 01:01

డిండి, మే 27: హైకోర్టు ఆదేశాలతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మండలం లోని టి గౌరారం గ్రామ సర్పంచ్‌గా కూరాకుల ఎల్లమ్మ శుక్రవారం రోజు బాధ్యతలు స్వీకరించారు. టి గౌరారం సర్పంచ్‌గా ఎపీడివో వెంకటేశ్వర్లు ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

05/28/2016 - 01:01

నల్లగొండ, మే 27: ఒకవైపు మండె ఎండలతో సూర్యప్రతాపం..మరోవైపు వడగాలుల ఉదృతితో జిల్లా ప్రజలు వేడిమి..ఉక్కపోతలతో తల్లడిల్లిపోతున్నారు. ఎండల తీవ్రత..వేడిగాలుల ధాటికి ఇండ్ల నుండి తమ పనుల కోసం బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఉదయం 10గంటలు మొదలు రాత్రి 10గంటల దాకా కూడా వేడి గాలులు వీస్తుండటంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసిలకు దూరంగా జనం ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

05/28/2016 - 01:00

యాదగిరిగుట్ట రూరల్, మే 27: యాదగిరిగుట్ట ఆర్‌టిసి బస్‌స్టాండ్ ఆవరణలో హైదరాబాద్ బాలాజీనగర్‌కు చెందిన నర్సింహ్మచారి ( 55) అనే భక్తుడు వడ దెబ్బతో శుక్రవారం మృతి చెందాడు.దైవ దర్శనానికి ఒక్కడే యాదగిరిగుట్ట చేరుకున్న నర్సింహ్మచారి కొండ పైకి వెళ్లి దర్శనం చేసుకుని హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్ చేరుకున్నాడు ఎండ వేడిమి తట్టుకోలేక బస్టాండ్ ఆవరణలో కుప్పకూలాడు, తోటి ప్రయాణీకులు అందించిన సమాచారం మేరకు వడదెబ

05/28/2016 - 00:59

రామగిరి, మే 27: జిల్లా కేంద్రంతోపాటు సూర్యాపేటలో జరిగిన ఎడ్‌సెట్ 2016శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండలో 8పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గణితంలో 537మంది, జీవశాస్త్రంలో 802మంది, సాంఘీక శాస్త్రంలో 1238మంది, భౌతికశాస్త్రంలో 210మంది, ఇగ్లీష్‌లో 40మంది హజరయ్యారు. సూర్యాపేటలో 6పరీక్షా కేంద్రాలతో కలిపి 1240మంది విద్యార్థులకు గాను 1140మంది హాజరయ్యారు.

05/28/2016 - 00:59

మునుగోడు, మే 27: తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ప్రధానకార్యదర్శి వి.యస్ కృష్ణ ఆరోపించారు.

05/28/2016 - 00:59

భూదాన్‌పోచంపల్లి, మే 27: మండల కేంద్రంలో బునంగారివాడకు చెందిన గొనంగాడి నర్సిరెడ్డి అనే రైతు పొలంలో శుక్రవారం ట్రాక్టర్‌తో లెవలింగ్ పనులు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి పిలాయిపల్లి గ్రామానికి చెందిన భాస్కర్(27)కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు కలరు.

05/28/2016 - 00:58

మిర్యాలగూడ, మే 27: రాష్ట్రంలో ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో రైతుల నుండి భూములను తీసుకుంటున్న ప్రభుత్వం ఆ రైతులకు 2013లో కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

05/28/2016 - 00:56

ప్రస్తుతం 21వ శతాబ్దంలో సమస్త కులాల సమీకరణ మనదేశంలో జరుగుతున్నది. ఆ కులాలలో బుక్క అయ్యవారు కులమనేది ఒకటి ఉన్నది. చారిత్రకంగా బుక్క అయ్యవార్లు చాలా ప్రాచీనత కలిగినవారు. వేద కాలమునుండి పరంపారనుగతముగా వస్తున్న ప్రాచీన సాంప్రదాయ కులము అయ్యవార్లు. బుక్క అయ్యవార్లను వేద కాలంనాడు వైదిక అయ్యవార్లు, వైదిక వైష్ణవులు మరియు బ్రాహ్మణ వైష్ణవులుగా పిలిచేవారు.

05/28/2016 - 00:55

సమయానుకూలమైన రీతిలో సాంస్కృతిక దౌత్యాన్ని ప్రయోగించటంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట. గత రెండేళ్ల కాలంలో హిందూమతం, బౌద్ధమతం, ఇస్లాముల మధ్య ఉన్న అంతర్లీన బంధాన్ని ఉపయోగించుకుని, విదేశీ సంబంధాలను బలోపేతం చేయగలిగారు. ఇందుకు తాజా ఉదాహరణ, ఉజ్జయినిలో జరిగిన సింహస్థ కుంభమేళాలో అనుసరించిన వ్యూహమే.

05/28/2016 - 00:52

ప్రవాస భారతీయులపై వివిధ విదేశాలలో నిరంతరం దాడులు జరగుతుండడం ప్రచారం కాని దశాబ్దుల వైపరీత్యం. మన ప్రభుత్వం ఈ దాడులను నిరోధించడానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇందుకు కారణం. భారతీయుల మానవాధికారాల ఉల్లంఘనను ఆయా విదేశాల ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయినా మన ప్రభుత్వ ప్రతినిధులు దౌత్యవేత్తలు సకాలంలో కలుగజేసుకోకపోవడం నిరోధించలేకపోవడం ప్రవాస భారతీయుల కడగండ్లు కొనసాగుతుండడానికి కారణం.

Pages