S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
భారతదేశంలో ‘యోగ’ను హిందూమత ఆధ్యాత్మిక వ్యాయామంగానే చూస్తారు. యోగా సాధన చేయడం ముస్లింల సంప్రదాయంలో లేదు. కానీ గుజరాత్ ముస్లిం మహిళలు మాత్రం ఆ భావనను మార్చాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ముస్లిం మహిళలు ఇప్పుడు యోగా చేస్తున్నారు. అంతేకాదు.. యోగాను తమదైన శైలిలో చేస్తూ అందరి చేతా శెభాష్ అనిపించుకుంటున్నారు.
భారతదేశంలో పిల్లలపై జరిగే లైంగిక నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతివారం అనేకంటే ప్రతిరోజూ ఆ వేధింపులకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రజల్లో అసహనాన్ని పెంచుతూనే ఉంది. ఇటీవల నగరంలో తొమ్మిది నెలల పాప అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. పద్దెనిమిదేళ్లలోపు వయసున్న అమ్మాయిలపై నిజంగానే లైంగిక వేధింపులు పెరుగుతున్నాయా? లేక ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయా?
వర్షాకాలం, చలికాలం రాబోతుంది. అంటే ఆస్తమా బాధితులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. వివరాల్లోకి వెళితే.. భారతదేశంలో పదకొండు ఏళ్లలోపు చిన్నారుల్లో నూటికి ఐదు నుంచి పదిహేను మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23.5 కోట్లమంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వారిలో ఒక్క భారతదేశంలో 1.5 నుంచి రెండు కోట్ల మంది ఉన్నట్లు అంచనా..
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఆనంద యోగఅంతర్జాతీయ యోగా
దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈశా ఫౌండేషన్ 3ఆనందం2 అనే ఓ ప్రత్యేక 3ఇన్ కాన్వర్సేషన్ విత్ మిస్టిక్2 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జూన్ 23న అంటే ఆదివారం రోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. సరళమైన ఈశ ఉపయోగ సాధనాలు/సెషన్లతో కార్యక్రమం మొదలవుతుంది.
యోగ సెషన్ తరువాత ఇన్నర్ ఇంజనీరింగ్2 యోగం ఆనంద మార్గం అనే
భారతదేశంలో మహిళా డిస్క్ జాకీలు చాలా తక్కువ. డిస్క్ జాకీలు అంటే డీజే ఎంతో ఆకర్షణీయమైన వృత్తే అయినప్పటికీ, ఇందులో ఉండే ఇబ్బందులు ఇందులో కూడా ఉన్నాయి. ఇది మహిళల వృత్తి కాదని చాలామంది అంటుంటారు. అదేమో కానీ మహిళలు కూడా ఈ రంగంలో రాణించవచ్చు.. అయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను దాటితే చాలు ఈ వృత్తిలో కూడా ఎంచక్కా రాణించవచ్చు అని నిరూపిస్తోంది డీజే పూజాసేఠ్. ఈమెకు 31 సంవత్సరాలు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో మరోసారి చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపించబోతోంది. అదే చంద్రయాన్- 2. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ శాటిలైట్ను జులై 15, తెల్లవారుజామున 2 గంటలా 51 నిముషాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించబోతున్నారు. ఇంతకు మునుపు ఇస్రో 2008, అక్టోబర్లో చంద్రయాన్- 1 ఉపగ్రహాన్ని చంద్రుడిపైకి పంపించింది.
అది రీనో అనే గిరిజన తెగ. ఈ తెగలో మహిళలే కుటుంబ పెద్దలు. వీరిది మాతృస్వామ్య వ్యవస్థ.. ఇక్కడి యువతలు తమకంటే చిన్నవయసులో అంటే ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాలు తక్కువ వయసుండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు.. వివరాల్లోకి వెళితే..
సెంట్రల్ బొటానికల్ లేబొరెటరీ (అలహాబాద్)కు డైరెక్టర్గా, రీజనల్ రీసెర్చి లేబొరెటరీ (జమ్మూ), బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ (బొంబాయి), సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ (బొంబాయి) వంటి ప్రసిద్ధ వైజ్ఞానిక సంస్థలకు గౌరవ శాస్తవ్రేత్తగా బహుముఖ సేవలను అందించారు. చెరకు, వంగ మొక్కలపై చిరస్థాయిగా నిలిచే పరిశోధనలు చేశారు.