S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 12:40

హైదరాబాద్: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సోమవారం టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌,భువనేశ్వరి, బ్రాహ్మిణిలు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర టీడీపీ నేత మాగంటి గోపినాథ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు.

01/18/2016 - 12:39

బాగ్దాద్: ఇరాక్ భద్రత బలగాలు 35 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను హతమార్చాయి. అన్బర్, సలాహుదిన్ ప్రావిన్స్లలో జరిగిన దాడుల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు భద్రత వర్గాలు తెలిపాయి.

01/18/2016 - 08:34

భగవంతుని దర్శించడానికి యుగయుగాలుగా మానవుడు తపన పడుతూనే వున్నాడు. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగము మరియు ద్వాపర యుగములలో యజ్ఞయాగాదులతోను ఆ పరాత్పరుని ప్రత్యక్షం చేసుకొన్నారు. యుగయుగాలకు భావనలో మార్పు వచ్చింది కాని భక్తి మాత్రం ఒక్కటే! ఈ చరాచర సృష్టికి మూలమైన పరమాత్మను శ్లాఘిస్తూ కల్పన చేసే మనోభావాలనే భక్తి అంటారు. ఇది కలియుగం.

01/18/2016 - 08:33

ఇక ఎటువంటి కలత మీకు కలగకుండా చూస్తాను అన్నది యశోద. సరే! చూద్దాం కదా! అని వాళ్ళు రుసరుసలాడుతూనే తమ ఇళ్ళకు వెళ్ళారు.

01/18/2016 - 08:32

అయితే, వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనితకు రెండుసార్లు నెల తప్పింది. ఆ రెండుసార్లూ అబార్షన్ చేయించారు. ఆ అబార్షన్‌న్లవల్ల అనిత ఆరోగ్యం దెబ్బతిని మనిషి మునుపటంత చలాకీగా ఉండలేకపోతుంది.
ట్రాన్స్‌ఫర్ మూలంగా దూరమైన కిషోర్ వీకెండ్స్‌లో కూడా అనిత దగ్గరికి రావడం క్రమంగా తగ్గించాడు.

01/18/2016 - 08:30

సీ॥ పలుకుల ముద్దును, గలికిక్రాల్గన్నుల తెలిపునువలుఁదచన్నులబెడంగు
నలఘుకాంచీపదస్థలముల యొప్పును లలితానేందుమండలము రుచియు
నళినీలకుటిల కుంతలముల కాంతియు నెలజవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును మెలుపును గలుగు నగ్గిరికను దలఁచి తలఁచి

01/18/2016 - 08:23

మన కాలంనాటి సద్గురు పరంపరలో సాధనాతత్త్వం మూర్త్భీవించిన శ్రీ వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యంగారు అగ్రగణ్యులు. నిరంతరం శ్రీ విజయదుర్గా మాత సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉండే మహాతపశ్శాలి, అవధూత. గురుశిష్య సంబంధానికి నూతన ఒరవడి కల్పించి భక్తకోటికి బాగా చేరువైన గురువుగా ఆయనకు పేరు. సామాన్య ప్రజానీకానికి బాగా అందుబాటులో ఉండే పీఠం శ్రీ విజయదుర్గా పీఠం. అది సామాన్యుల పీఠం. అందరిదీ ఒకే కుటుంబం.

01/18/2016 - 08:15

* భారత యుద్ధం మొదటినుండీ చివరివరకూ అధర్మపధంలో జరిగింది కదా! అలాంటి కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రమని ఎలా అన్నారు? - కె.మధుసూదన్, హనుమకొండ

01/18/2016 - 08:13

తెలుగు రాష్ట్రాలలో సుమారు ఏబది నృసింహ క్షేత్రములున్నవి. వాటిలో అత్యంత సుప్రసిద్ధమైనవి సింహాచలం, అహోబిలం, మంగళగిరి, వేదాద్రి, అంతర్వేది, యాదగిరి, ధర్మపురి మొదలగునవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నవి. అట్లే బెజ్జంకి నృసింహ క్షేత్రము కూడా పురాతనమైనదే, తెలంగాణ ప్రాంతములో కరీంనగర్ జిల్లా కేంద్రము నుండి హైదరాబాదు వెళ్ళే మార్గమున రాజీవ్ రహదారిలో బెజ్జంకి గ్రామము కలదు.

01/18/2016 - 08:12

సహాయం అనేది మానవత్వంతో చేయాలిగాని మన స్వలాభాల కోసం చేయకూడదు. మానవత్వానికి మించిన విలువైన వస్తువుగానీ, విద్యగానీ, మరే విషయంగానీ దైవసృష్టిలో లేనే లేదు. సృష్టినంతటినీ వీక్షిస్తున్న కళ్ళు తమ వెనుక ఏ సాంకేతిక వ్యవస్థ వలనల అలా చూడగలిగే శక్తి వచ్చిందో ఆ వ్యవస్థను మాత్రం చూడలేవు. అదేవిధంగా పరులకు సహాయం చేసేవారు, సేవ చేసేవారు కూడా మనస్సులో ఎటువంటి స్వార్థ చింతన లేకుండా వుండాలి.

Pages