S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
0.22 రివాల్వర్, 16 బుల్లెట్లు, ఒక బురఖా స్వాధీనం
* హంతకులు ఉపయోగించిన రెండు కార్లు సీజ్
నామినేషన్ల దాఖలులో తెరాస ముందంజ
అధికార పార్టీలోకి సాగుతున్న వలసలు
రాజకీయాలు వద్దు.. అభివృద్ధే ముద్దు: కోడెల
ఉత్సవాల కోసమే గవర్నర్ను కలిశానని వెల్లడి
హిమాచల్ ప్రదేశ్లోని మండి-మండి కుల్లు రోడ్డు మార్గం మీదుగా బియాస్ నదిలోకి కొండచరియలు విరిగిపడిన దృశ్యం
పరుగుల పరంగా టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. 2008లో ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన టెస్టును 320 పరుగుల తేడాతో గెల్చుకోగా, సోమవారం దక్షిణాఫ్రికాను 337 పరుగుల భారీ ఆధిక్యంతో చిత్తుచేసింది. దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్థానానికి దూసుకెళ్లింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: జిడ్డు బ్యాటింగ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ షహీం ఆమ్లాను ఆ జట్టు బ్యాట్స్మన్ ఫఫ్ డు ప్లెసిస్ మించిపోయాడు. ఆదివారం నాటి ఆటలో 46 డాట్ బాల్స్ ఆడిన ఆమ్లా 47వ బంతిలో తొలి పరుగు చేశాడు. సోమావారం ఆ రికార్డును అధిగమించిన డు ప్లెసిస్ పరుగుల ఖాతాను తెరవడానికి 52 బంతులు మింగేశాడు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దక్షిణాఫ్రికా వనే్డ జట్టు కెప్టెన్ ఎబి డివిలియర్స్కు విధ్వంసకర బ్యాట్స్మన్గా పేరు ఉంది. వనే్డల్లో అత్యంత వేగంగా 50 (16 బంతులు), 100 (31 బంతులు), 150 (64 బంతులు) పరుగులు పూర్తి చేసి రికార్డులు నెలకొల్పిన అతను తన ఆటకు పూర్తి భిన్నంగా నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. 345 నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్లో అతను 297 బంతులు ఎదుర్కొని 43 పరుగులు సాధించాడు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దక్షిణాఫ్రికాపై సాధించిన అపూర్వ విజయాన్ని చెన్నై బాధితులకు అంకితం ఇస్తున్నట్టు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆజింక్య రహానే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించారు. టెస్టు సిరీస్ను 3-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్న వారు చెన్నై బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.
చివరి టెస్టులో టీమిండియా ఘన విజయం *దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో సిరీస్ కైవసం