హోలీ శుభాకాంక్షలు చెప్పిన రాష్టప్రతి, ప్రధాని
Published Thursday, 21 March 2019న్యూఢిల్లీ: రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు. పవిత్రమైన హోలీ పండుగ కరుణకు నిదర్శనమని, ఐక్యతను చాటిచెబుతుందని వారివురు తమ సందేశాల్లో పేర్కొన్నారు. ప్రజలకు శాంతి సౌభాగ్యాలను ఇవ్వాలని ఆకాంక్షించారు.