పాలేరు బరిలో 16మంది
Published Saturday, 30 April 2016ఖానాపురం హవేలి, ఏప్రిల్ 29: పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో 16మంది బరిలో ఉండనున్నారు. శుక్రవారం వరకు మొత్తం 16నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. టిఆర్ఎస్ తరుపున తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరుపున రాంరెడ్డి సుచరిత, రాంరెడ్డి గోపాల్రెడ్డి, సిపిఎం తరుపున పోతినేని సుదర్శన్రావు, బత్తుల లెనిన్, కాగా మరో 11మంది స్వతంత్రులు నామినేషన్ దాఖలు చేశారు. కాగా మే 2వ తేదీన ఉపసంహరణ అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల వివరాలు స్పష్టం కానున్నాయి.