వరద ప్రవాహానికి ముగ్గురు గల్లంతు
Published Thursday, 22 September 2016గుంటూరు: చిలకలూరిపేట మండలంలో గురువారం ఉదయం ముగ్గురు వ్యక్తులు వరద ప్రవాహానికి గల్లంతయ్యారు.
అమీన్సాహెబ్ పాలెం వద్ద చప్టాపై వరద నీరు ప్రవాహానికి అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.