ఈడీ కోర్టులో విచారణకు హాజరైన జగన్
Published Friday, 23 September 2016హైదరాబాద్: సాక్షిలో పెట్టుబడులపై ఈడీ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసులో శుక్రవారం ఈడీ కోర్టులో విచారణ జరిగింది. వైకాపా అధ్యక్షుడు జగన్తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి విచారణకు హాజరయ్యారు. జగతి పబ్లికేషన్స్లో రాంకీ పెట్టుబడులు మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని ఈడీ అభియోగం.