S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

చిలమత్తూరు, సెప్టెంబర్ 23 : మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో నివాసం ఉంటున్న ఆర్షియాభాను (13) గత బుధవారం కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అయితే బెంగళూరులో చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పితో బాధ పడుతుండటంతో భరించలేక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించగా అక్కడ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. మృతురాలు స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.