S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్త సాహితీ సంస్థ ప్రారంభం రేపు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి సాహితీ మిత్రులు పేరిట గుంటూరు 2/1 బ్రాడిపేటలో కొత్త సాహితీ సంస్థను ఆదివారం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రఖ్యాత కవి, రచయిత డాక్టర్ రావి రంగారావు చెప్పారు. ఈ సందర్భంగా సాహిత్య గోష్ఠి జరుగుతుందని చెప్పారు. కొత్త కవులు, పాతకవుల కలయిక ఉంటుందని, తొలి కార్యక్రమానికి కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి డాక్టర్ జి వి పూర్ణచంద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.