ప్రాణదాన ట్రస్టుకు రూ. 1కోటి విరాళం
Published Saturday, 10 December 2016తిరుపతి, డిసెంబర్ 9: న్యూఢిల్లీకి చెందిన ఎంఎస్ పద్మనాభన్ అనే భక్తుడు శుక్రవారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. ఒక కోటి 11వేలు విరాళంగా అందించారు.
తిరుమలలోని జెఇఓ క్యాంపు కార్యాలయంలో జెఇఓ శ్రీనివాసరాజుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.
చిత్రం..తిరుమలలో విరాళం చెక్కును జెఇఓకు అందజేస్తున్న పద్మనాభన్