-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
నైరోబి/న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) దోహా అభివృద్ధి అజెండా (డిడిఎ) ప్రమాదంలోకి జారుకుంటోదన్న ఆందోళనను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న డబ్ల్యుటిఒ 10వ మంత్రిత్వ స్థాయి ప్లీనరీ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు.
విశాఖపట్నం, డిసెంబర్ 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రూ. 18 వేల కోట్ల ప్రీమియం వసూలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి శ్రీనివాసన్ తెలిపారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ నెలాఖరు నాటికి రూ. 11,800 కోట్ల ప్రీమియం వసూలు చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో తమ సంస్థ రూ.
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 173 పాయింట్లు లాభపడి 25,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,750 పాయింట్ల వద్ద ముగిసింది.
హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్లో థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిహెచ్ఇఎల్ సిఎండి బి ప్రసాదరావును కోరారు. విజయవాడలో 800 మెగావాట్లు, కృష్ణపట్నంలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని బిహెచ్ఇఎల్ చేపట్టింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశ రాజధాని నగరం ఢిల్లీలో సగటు ఉద్యోగి 360 గంటలు (15 రోజులు, రోజుకు సగటున 8 గంటలు పనిచేస్తే మాత్రం 45 రోజులు) పనిచేస్తే ఒక యాపిల్ ఐఫోన్ 6 (16 జిబి)ను కొనుగోలు చేసేంతా సంపాదించగలుగుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఇదే ఐఫోన్ 6 కోసం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ వాసులైతే కేవలం 20 గంటలు పనిచేస్తే సరిపోతుందని ఆ అధ్యయనం చెబుతోంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఆన్లైన్ మార్కెటీర్ స్నాప్డీల్ మంగళవారం.. మొబైల్ ఫోన్ ద్వారా మొత్తం 12 భాషల్లో షాపింగ్ చేసే సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. స్నాప్డీల్ మొబైల్ యాప్పైనే ఈ వెసులుబాటు ఉంటుందని, వెబ్సైట్లో ఉండబోదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశీయంగా పుట్టుకొస్తున్న నల్లధనానికి చెక్ పెట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జనవరి 1 నుంచి 50,000 రూపాయలకు మించి జరిగే హోటల్ బిల్లుల చెల్లింపులకు, విదేశీ ప్రయాణాల కోసం చేసే విమాన టిక్కెట్ల కొనుగోళ్లకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మంగళవారం ఇక్కడ కొత్త నిబంధనలను విడుదల చేశారు.
ముంబయి, డిసెంబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను అందుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జరుపుతున్న ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు పెరుగుతాయన్న సంకేతాలున్నప్పటికీ వాటిని తోసిపుచ్చుతూ మంగళవారం మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేశారు.
ముంబయి : స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతోముగిశాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 25,320 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,700 వద్ద ముగిసింది.
విజయవాడ, డిసెంబర్ 14: ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్య, వినోద, విజ్ఞాన, ఆహార ఫెస్టివల్స్ లాంటి 9 మెగా ఫెస్టివల్స్ను 9 ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పర్యాటక శాఖ ప్రగతిని సమీక్షిస్తూ అన్నారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, సింగపూర్ ఫెస్టివల్ తరహాలో ఏటా భారీగా వేడుకలు నిర్వహించాలని సూచించారు.