S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రద్ధాదాస్, మాధురీ ఇటాజి ప్రధాన తారాగణంగా వేగా ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజ్కుమార్.జి.ఆర్. దర్శకత్వంలో విక్రంరాజు రూపొందించిన చిత్రం ‘ఆట’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు.
రైజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ సమర్పణలో జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, ప్రియాంకా పల్లవి ప్రధాన తారాగణంగా పరంధ్ కళ్యాణ్ దర్శకత్వంలో భాషా మజర్ రూపొందించిన చిత్రం ‘నేనొస్తా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఇటీవల సినిమాకు సంబంధింన టీజర్ను పూరి జగన్నాధ్ విడుదల చేయగా, మంచి ఆదరణ లభించిందని నిర్మాత తెలియజేశారు.
సన్నీలియోన్... జిస్మ్-2 సినిమా తరువాత ఇండియన్ సినిమా చరిత్రలో ఓ సంచలన తారగా నిలిచిపోయింది. అంతకుముందు పలువురు భామలు అందాలతో ప్రేక్షకులను రెచ్చగొట్టే ప్రయత్నాలెన్నో చేశారు. కానీ సన్నీ రాకతో వారందరికీ ఫుల్స్టాప్ పడింది. అసలే పోర్న్స్టార్గా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామను మించి అందాలు ఆరబోయడంలో అందరూ దిగదుడుపే. ఆ సినిమా తరువాత బాలీవుడ్ని సన్నీ ఫీవర్ పట్టేసింది.
బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన క్వీన్ సినిమా దక్షిణాదిలో రీమేక్ అవుతోంది. ఇందులో లీడ్ పాత్ర పోషించి జాతీయ ఆవార్డును అందుకుంది గ్లామర్ భామ కంగనా రనౌత్. ప్రముఖ తమిళ దర్శక నిర్మాత త్యాగరాజన్ రీమేక్ హక్కులు స్వంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఒక్కో భాషలో ఒక్కో హీరోయిన్తో ఈ సినిమా చేయిస్తున్నారట.
నాగార్జున హథీరామ్బాబాగా నటిస్తున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం తరువాత ప్రిస్టేజియస్ మూవీగా రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మిక చింతనతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్, విమల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై వి.శశిభూషణ్ దర్శకత్వలో కమల్కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. సంజయ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.
టాలీవుడ్లో హిట్ అందించే హీరోయిన్గా ఎదిగిన రకుల్ ప్రీత్సింగ్ ప్రస్తుతం కాల్షీట్లు దొరకని కథానాయికగా ఎదిగింది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడీకడుతూ ఒక్క క్షణం తీరిక లేకుండా షూటింగులు చేస్తోంది. రకుల్ ప్రీత్సింగ్ ఇంత బిజీగా మారుతుందని మొదట ఎవరూ ఊహించలేదు. ఆమెతోపాటు తెరంగేట్రం చేసిన హీరోయిన్లు అందరూ అక్కడే ఉండిపోయారు.
జె.వి.నాయుడు, రోషన్, రచనా స్మిత్ ప్రధాన తారాగణంగా శే్వతాక్రియేషన్స్ పతాకంపై జనార్దన్ శివలంకి దర్శకత్వంలో జాలే వాసుదేవనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘మనీ ఈజ్ హనీ’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. జి.వసంత్ అందించిన ఆడియోను హైదరాబాద్లో సి.కల్యాణ్ విడుదలచేసి తొలి కాపీని రాజ్ కందుకూరికి అందించారు. థియేటర్ ట్రైలర్ను కూడా విడుదల చేశారు.
ధనుష్, రిచా గంగోపాధ్యాయ జంటగా ఓం శివగంగ ఎంటర్ప్రైజెస్ పతాకంపై శ్రీరాఘవ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్ కార్తీక్’. ఈ చిత్రాన్ని కె.బాబూరావు, కె.మల్లికార్జున్లు తెలుగులో అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటల విడుదలై మ మంచి స్పందన పొందాయి.
ఖయ్యూమ్, నందిని కపూర్ జంటగా షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీగేమ్’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.