S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

03/21/2018 - 00:52

యాదగిరిగుట్ట రూరల్,మార్చి 20: 2019లో కేంద్రంలోని ఎన్‌డీఏ తోను రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలతో ప్రజలు విసుగు చెందారని మార్పును కోరుకుంటున్నారని రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ధ్యేయమని,2019లో కేంద్రంలోను,రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలని ఏఐసీసీ సభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు.మంగళవారం పట్టణంలోని కాంగ్రేస్ పార్టీ కా

03/21/2018 - 00:51

ఛిట్యాల, మార్చి 20: పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి వేగవంతమవుతున్నందున మేజర్ గ్రామపంచాయతీలను నగర పంచాయతీలుగా చేసేందుకు ప్రభుత్వం యోచనలో ఉండగా చిట్యాల నగర పంచాయతీ కానున్నది.

03/21/2018 - 00:50

సంస్థాన్‌నారాయణపురం, మార్చి 20: యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు పరిధిలోని సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే రాచకొండ ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

03/13/2018 - 00:10

నెల్లూరుటౌన్, మార్చి 12 : తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే తీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మండిపడ్డారు. సోమవారం నగరంలోని జిల్లా బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు పదవుల కోసం చంద్రబాబునాయుడు దగ్గర ప్రవర్తిస్తున్న విధానం కామెడీ ఆర్టిస్టుల్లా ఉందని ఎద్దేవా చేశారు.

03/13/2018 - 00:08

నెల్లూరు కలెక్టరేట్, మార్చి 12: రక్షణ రంగ ప్రైవేటీకరణ, కేంద్ర కార్మిక చట్టాలలో సవరణలకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం మోహన్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 15న తలపెట్టిన కార్మికుల మానవహారం నిర్వహణపై వివిధ కార్మిక సంఘాలతో సోమవారం సమావేశం నిర్వహించారు.

02/28/2018 - 23:46

నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 28: అర్హులైన పేదలకు ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాలను మార్చి 24వ తేదీన ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా లబ్ధిదారులకు అందించి గృహప్రవేశం చేయించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బుధవారం జనార్దనరెడ్డి కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ గృహాలను మంత్రి పరిశీలించారు. పనులు పరిశీలించిన అనంతరం అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.

02/28/2018 - 23:45

ముత్తుకూరు, ఫిబ్రవరి 28: కార్గో ఎగుమతి, దిగుమతుల్లో కృష్ణపట్నం పోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈనెల 27వ తేదీన 24 గంటల్లో 201934 మెట్రిక్ టన్నులు ఎగుమతులు, దిగుమతులు చేసి ఒకేరోజులో సరికొత్త రికార్డు నమోదుచేసింది.

02/28/2018 - 23:44

నెల్లూరు, ఫిబ్రవరి 28: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి శివైక్యం చెందడంతో జిల్లాలోని ఆయన భక్తుల్లో విషాదం నింపింది. పలుమార్లు జిల్లాకు జయేంద్ర సరస్వతి వచ్చి భక్తుల్ని ఆశీర్వదించేవారు. నగరంలోని మూలాపేటలో కంచి కామకోటి పీఠం నిర్వహణలో దేవాలయం ఉంది. గత ఏడాది కూడా స్వామివారు అక్కడకు వచ్చారని స్థానిక భక్తులు తెలిపారు.

02/28/2018 - 23:42

గూడూరు, ఫిబ్రవరి 28: ఇంటర్మీడియట్ పరీక్షలు గూడూరులో అరకొర వసతుల మధ్య బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పలువురు విద్యార్థులు అరకొర సౌకర్యాల నడుమ పరీక్షలు రాయవలసి వచ్చింది. ప్రధానంగా పలు పరీక్షా కేంద్రాలను రేకుల షెడ్లలో ఏర్పాటుచేయటంతో విద్యార్థులు అవస్థలకు గురయ్యారు. తొలిరోజు పరీక్షా కేంద్రాలకు చేరుకోవటంలో విద్యార్థులు కొంత ఇబ్బందులకు గురయ్యారు.

02/28/2018 - 23:41

గూడూరు, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని వైసీపీ సీఇసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరిగ మురళీ అన్నారు.

Pages