S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 03:10

తాడిపత్రి, జూలై 22:తాడిపత్రిలో ప్రజస్వామ్యం ఖూనీ అయ్యిందని, నాటి నియంతల పాలన, ఎమర్జెన్సి పాలన తాడిపత్రిలో ఈనాడు నడుస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తు శుక్రవారం పెన్నానది కొత్తవంతెన వద్ద ఉన్న చెక్‌పోస్ట్‌వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.

07/23/2016 - 03:10

నల్లమాడ, జూలై 22:రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గపు పాలనతో రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయ ం జరుగుతోందని, రాజన్న రాజ్యం వచ్చినప్పుడే రాయలసీమ ప్రజానికానికి న్యాయం జరిగి సీమ అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు.

07/23/2016 - 03:08

అనంతపురం, జూలై 22 : నగరం లో గురువారం జరిగిన జంటహత్య కేసు నిందితుల కోసం ముమ్మర గాలి ంపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ మల్లికార్జునవర్మ తెలిపారు. చంద్రబాబు కొట్టాలకు చెందిన గోపీనాయక్, వెంకటేష్ నాయక్‌ను ప్రత్యర్థులు దారుణం గా నరికి చంపిన విషయం విధితమే. ఈ కేసుకు సంబంధించి డిఎస్పీ వివరాలు వెల్లడించారు.

07/23/2016 - 03:06

గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), జూలై 22: కులతత్వ రాజకీయాలను, బంధుప్రీతి రాజకీయాలను తిరస్కరించి, అభివృద్ధి రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

07/23/2016 - 03:05

బెళుగుప్ప, జూలై 22 : ఫుట్‌బాల్ క్రీడలో మెళకువలు పాటిస్తే మేటి ఆటగాళ్లుగా తయారు కావచ్చని స్పెయిన్ ఫుట్‌బాల్ కోచ్‌లు బోమ, లూకా, ఆల్బర్ట్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఆర్టీటీ సహకారంతో ఫుట్‌బాల్ కోచ్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో సుమార్ 50 మంది క్రీడాకారులకు స్పెయిన్ ఫుట్‌బాల్ కోచ్‌లతో శిక్షణ ఇప్పించారు.

07/23/2016 - 03:04

అనంతపురం సిటీ, జూలై 22:క్యూఎస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్ తాజాగా ప్రకటించిన రాంకింగ్స్‌లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి స్థానం లభించింది. ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ చేసిన మార్గనిర్థేశనంలో ఎస్కేయూకు ఈ గౌరవం దక్కింది.

07/23/2016 - 03:03

గుంతకల్లు, జూలై 22 : నిరుద్యోగానికి అనారోగ్యం తోడవడంతో జీవితంపై విరక్తి చెందిన డేనియల్(23) శుక్రవారం తెల్లవారుజామున బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కసాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు సత్యనారాయణ పేటలోని మున్సిపల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి కుమారుడు డేనియల్ డిగ్రీ వరకు పూర్తి చేశాడు. అతనికి గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా అస్వస్థతకు గురయ్యాడు.

07/23/2016 - 07:15

గోరఖ్‌పూర్, జూలై 22: దేశాన్ని ఆధునికం, సౌభాగ్యవంతం చేయడంలో స్వామీజీలు, వివిధ మతాలకు చెందిన మఠాలు కీలకపాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు వీరిలో చాలా మంది ఇప్పటికే టాయిలెట్లు నిర్మించడం, వైద్య సేవలు అందించడం లాంటి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాయని కూడా ఆయన అన్నారు.

07/23/2016 - 03:02

మడకశిర, జూలై 22 : కర్నాటక నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న రూ.8.47 లక్షల విలువజేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ దేవానంద్ తెలిపారు. గురువారం రాత్రి మడకశిర పట్టణంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా కెఏ.27-7906 నెంబర్ 407 వాహనం టుంకూరు నుంచి 170 బస్తాల గుట్కా లోడ్‌తో వెళ్తుండగా పట్టణ సమీపంలోని వైబి హళ్లి క్రాస్ వద్ద తనిఖీ చేయగా గుట్కా బస్తాలు ఉన్నట్లు తేలడంతో సీజ్ చేసినట్లు తెలిపారు.

07/23/2016 - 03:01

అనంతపురం, జూలై 22 : జిల్లాలో వర్షపాతం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి జిల్లావ్యాప్తంగా 22.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఈనెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ. కాగా 14వ తేదీ నాటికి కేవలం 4.6 మి.మీ మాత్రమే నమోదైంది. అలాగే 63 మండలాలకు కేవలం 9 మండలాల్లో మాత్రమే 0.0 నుంచి 2.5 మి.మీ వరకూ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో చినుకు ఊసే లేదు. అనంతరం 21వ తేదీ దాదాపు అన్ని మండలాల్లో వర్షం కురిసింది.

Pages