S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/29/2017 - 01:39

మహానాడు వేదికగా టి.సర్కార్‌పై విమర్శలు

కెసిఆర్ వైఫల్యాలను ఎండగట్టిన టిటిడిపి నేతలు ఆచితూచి స్పందించిన ఏపి ముఖ్యమంత్రి
తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా కార్యకర్తలకు దగ్గరవుతానని హామీ

05/28/2017 - 05:57

గుత్తి, మే 27: తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థకు చెందిన గరుడ బస్సు శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో బోల్తా పడింది. దీంతో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బస్సులోని ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

05/28/2017 - 05:24

క్వారీలో విరిగిపడిన కొండరాళ్లు

శిథిలాల కింద ఛిద్రమైన మృతదేహాలు
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం
మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా

05/28/2017 - 05:19

క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు
80 శాతం జనం మనవైపుండాలి
మహానాడులో చంద్రబాబు నిర్దేశం

05/28/2017 - 05:14

విశాఖపట్నం, మే 27: విశాఖలో అట్టహాసంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు స్వప్నసౌధం, రాష్ట్ర నూతన రాజధాని ‘అమరావతి’ జాడ మచ్చుకైనా కనిపించలేదు. కనీసం అమరావతి ప్రస్తావన లేకుండానే తొలిరోజు మహానాడు ముగియడం గమనార్హం. రాష్ట్ర రాజధాని అమరావతిని భారీ స్థాయిలో నిర్మించాలని చంద్రబాబు మూడు సంవత్సరాలుగా తపన పడుతున్నారు.

05/28/2017 - 05:12

విశాఖపట్నం, మే 27: తెలుగుదేశం 36వ మహానాడు శనివారం విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేతృత్వంలో మహానాడు జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు వివిధ వేషధారణలతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు.

05/28/2017 - 05:04

విశాఖపట్నం, మే 27: 1995 నుంచీ పార్టీకి కొత్త శోభ ఇచ్చిన తమ అధినేత నాయకత్వ ప్రతిభ అమోఘమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ అభినందించింది. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల నడక, నడతను నిర్దేశించి, మహానాడుకు ప్రతి ఏటా కొత్తరూపు దిద్దుకునేలా చేశారని ప్రశంసిస్తూ తీర్మానాన్ని శనివారం ఆమోదించింది.

05/28/2017 - 05:04

రాజమహేంద్రవరం, మే 27: బలిమెల రిజర్వాయర్ నుంచి సీలేరు జలాలను బైపాస్‌గా తీసుకునే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ప్రతిగా ఒడిశాకు విద్యుత్ ఇచ్చే ఒప్పందాన్ని చేసుకోనున్నారు. అంటే, గోదావరి బేసిన్‌కు సీలేరు జలాలను ఏడాది పొడవునా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

05/27/2017 - 07:42

4.36 కోట్ల వ్యక్తిగత వివరాల సేకరణ
ఆధార్ తరహాలో ఇళ్లకు విశిష్ట గుర్తింపు సంఖ్య
దేశంలోనే మొదటిసారన్న చంద్రబాబు

05/27/2017 - 07:41

నేటి నుంచి 3 రోజులు మహానాడు తెదేపా శ్రేణులకు బాబు దిశా నిర్దేశం
అభివృద్ధిని ప్రజలకు వివరించే యోచన 24 ముఖ్య తీర్మానాలపై విస్తృత చర్చ
30 వేల మంది ప్రతినిధులకు ఆతిథ్యం విశాఖ కేంద్రంగా మూడోసారి నిర్వహణ

Pages