S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మానకొండూర్, డిసెంబర్ 10: ని యోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ప్ర భుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్, మానకొండూర్ ఎ మ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం మానకొండూర్ కేంద్రంలో రెండుచోట్ల రూ. 15 లక్షలతో సిసి రో డ్డు నిర్మాణం పనులను, అలాగే మం డల పరిధిలోని గంగిపల్లి గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో అ దనపు నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిదిగా హాజరై శంకుస్థాపనలు చేపట్టారు.
కరీంనగర్, డిసెంబర్ 10: సీమాంధ్రుల పాలనతో మసకబారిన తెలంగా ణ బతుకులు మార్చుకునేందుకు స్వ యంపాలన వైపు అడుగులేసిన తెలంగాణీయులకు, మరింత తేజోవంతంగా అభివృద్ధి ఫలాలు అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వీభజన కు శ్రీకారం చుట్టి, విజయవంతంగా పూర్తిచేసింది. జిల్లాల విభజన జరిగి నేటికి సరిగ్గా రెండు మాసాలు.
కరీంనగర్, డిసెంబర్ 10: తెలంగా ణ రాష్ట్ర సాధనలో ప్రత్యేకతను సంతరించుకున్న కరీంనగర్ ఇక జాతీయ క్రీడలకు కేంద్రంగా నిలిచేలా పలు చ ర్యలు తీసుకోనున్నట్లు కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. స్థానిక మానేర్ హైస్కూల్లో శ నివారం జరిగిన 62వ జాతీయ పాఠశాలల జూడో పోటీల తొలిరోజు విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు వినోద్కుమార్ పతకాలను ప్రధానం చేసి ప్రసంగించారు.
సుల్తానాబాద్, డిసెంబర్ 10: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పూసా ల రోడ్డు వద్ద రాజీవ్ రహదారి పక్కనే దామోదర్ సామిల్ (కట్టె కోత మిషన్) శుక్రవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక అధికారి కె. సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి పనులు ముగించుకొ ని వర్కర్లు వెళ్లిపోయారు.
కరీంనగర్, డిసెంబర్ 10: గత కొంతకాలంగా కరీంనగర్లో గుట్టుచప్పుడు కాకుండా మట్కాను నిర్వహిస్తున్న ఇద్దరు బూకీలను కమీషనరేట్ ప్రత్యేక విభాగం పోలీసులు శనివారం పట్టుకున్నారు.
కెరమెరి, డిసెంబర్ 10: గిరిజన ఆరాధ్యదైవమైన కుమ్రం భీంకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ పురాణం సతీష్ పేర్కొన్నారు. శనివారం హట్టి బేస్క్యాంపునుండి జోడేఘాట్ వరకు రూ.15.70 కోట్లతో నిర్మించతలపెట్టిన రోడ్డు పనులకు ఎమ్మెల్సీ పురాణం, ఎమ్మెల్యే కోవలక్ష్మి, కలెక్టర్ చంపాలాల్ తదితరులు శంకుస్థాపన చేశారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 10: నల్లధనం వెలికితీత కోసం ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దుచేసిన నేపథ్యంలో నెలరోజులు గడిచినా కరెన్సీ కష్టాలు వీడడంలేదు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలకు సరిపడ కొత్త కరెన్సీ బ్యాంకులకు చేరకపోవడంతో ప్రజలు తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు ప్రతినిత్యం అవస్థలు పడుతూనే ఉన్నారు.
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 10: ప్రజా సమస్యల పరిష్కారానికి జనమైత్రి పోలీస్ అధికారి పని చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ దుగ్గల్ అన్నారు.
ఆసిఫాబాద్, డిసెంబర్ 10: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని కుమ్రం భీం జిల్లా ఎస్పీ సన్ప్రీత్సింగ్ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం హెల్మెట్ లేక పోవడంతోనే మృత్యువాతన పడుతున్నారన్నారు. అలాగే వాహన దారులు తప్పని సరిగా సీటుబెల్టు ధరించాలన్నారు.
నిర్మల్, డిసెంబర్ 10: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే మానసిక ఉల్లాసంతోపాటు శరీర దారుడ్యం కలుగుతుందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (టిఆర్ఎస్ఎంఎ) ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి క్రీడలను ప్రారంభించారు.