S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 03:20

పాడేరు, జూలై 17: గిరిజన గ్రామాలలో నెలకొన్న అన్ని రకాల సమస్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఎన్.యువరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి. ఎ.

07/18/2016 - 03:20

న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో తొలిసారి వివిధ నగరాల మీదుగా నిర్వహిస్తున్న మల్టీ సిటీ మారథాన్ ‘గ్రేట్ ఇండియా రన్’ ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి (ఇండియా గేట్) వద్ద కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, ‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీత అంజూ బాబీ జార్జ్ ఆదివారం జెండా ఊపి లాంఛనంగా ఈ మారథాన్‌ను ప్రారంభించారు.

07/18/2016 - 03:20

బుచ్చెయ్యపేట, జూలై 17: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజా, రైతు సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం మండలంలోని వడ్డాది జంక్షన్‌లో మాజీమంత్రి కొణతాల రామకృష్ణ రాస్తారోకో చేశారు.

07/18/2016 - 03:18

చండీగఢ్, జూలై 17: డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఇప్పటికే వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ దశకు దూసుకెళ్లిన భారత్ మరో విజయాన్ని సాధించింది. ఆసియా/ఓషియానియా గ్రూప్-1లో ఆదివారం ఇక్కడ జరిగిన రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో భారత్ ఈ విజయాన్ని అందుకుంది. కెరీర్‌లో సింగిల్స్ మ్యాచ్‌లు పెద్దగా ఆడని రోహన్ బొపన్న ఆదివారం దక్షిణ కొరియా ఆటగాడు హాంగ్ చుంగ్‌ను ఓడించి భారత్‌కు ఈ విజయాన్ని అందించాడు.

07/18/2016 - 03:16

లండన్, జూలై 17: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ బోణీ చేసింది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో పాక్ ఆదివారం 75 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 8 వికెట్ల నష్టానికి 214 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ మరో పరుగుకే ఆలౌటైంది.

07/18/2016 - 03:15

కోల్‌కతా, జూలై 17: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్) నాలుగో ఎడిషన్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ మళ్లీ విజయాల బాటపట్టింది. ఆదివారం కోల్‌కతాలో ఆసక్తికరంగా జరిగిన పోరులో ఆ జట్టు 33-27 పాయింట్ల తేడాతో పునేరీ పల్టన్‌ను మట్టికరిపించి ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది.

07/18/2016 - 03:13

న్యూఢిల్లీ, జూలై 17: డబ్ల్యుబిఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌పై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

07/18/2016 - 03:09

మచిలీపట్నం, జూలై 17: మచిలీపట్నం పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు సమీకరించే భూమిలో ఒక్క సెంటు భూమి కూడా ప్రభుత్వం సొంతానికి వినియోగించే ప్రసక్తి లేదని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) కార్యాలయం ఏర్పాటు నిమిత్తం ఆదివారం కలెక్టరేట్ ప్రాంగణంలో పలు స్థలాలను మంత్రి రవీంద్ర పరిశీలించారు.

07/18/2016 - 03:08

బంటుమిల్లి, జూలై 17: బంటుమిల్లి మండలంలో టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. నిత్యం ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ఆసుపత్రులు అభివృద్ధి చేస్తున్నా వైద్యం మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతుంది.

Pages