S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 03:29

కీసర, జూలై 17: కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కీసరలోని లలితా ఫంక్షన్‌హాల్‌లో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం టిఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు కె.అయిలయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.

07/18/2016 - 03:28

జీడిమెట్ల, జూలై 17: బాచుపల్లి పాలకవర్గంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఎన్నికలు జరిగి ప్రమాణ స్వీకారం మొదలు వార్డు సభ్యులకు, సర్పంచ్, ఎంపిటిసిల మధ్య వివాదం జరుగుతూనే ఉంది. ఈమధ్య కాలంలో మూడు పాలకవర్గ సమావేశాలు కాస్త సజావుగా జరగడంతో వీరి మధ్య సయోధ్య కుదిరిందని అందరూ భావించారు. కాని మళ్లీ మొదటికి వచ్చింది.

07/18/2016 - 03:27

రతాబాద్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిసిల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలపై శే్వతపత్రం విడుదల చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిసి కార్పొరేషన్ - బిసి ఫెడరేషన్లు, బిసి గురుకులాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

07/18/2016 - 03:25

విశాఖపట్నం, జూలై 17: బీచ్ కోత నివారణ అంశం మళ్లీ మొదటికొచ్చింది. గత కొంతకాలంగా బీచ్ కోత కలవర పరుస్తోంది. తీరంలో అలల తాకిడికి ఇసుక మేటలు కొట్టుకుపోతూ, తీరాన్ని కబళిస్తోంది. తీరంలో రక్షణ గట్లు సైతం కోతకు కొట్టుకుపోతున్నాయి. దీనిపై స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న నివారణ చర్యలు తాత్కాలింగా ఉపశమనం కల్గిస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వం ముందడుగేసింది.

07/18/2016 - 03:24

విశాఖపట్నం, జూలై 17: ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న విశాఖలో ఆటోనగర్ అవసరాన్ని గుర్తించారు. స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటున్న విశాఖలో మోటారు వాహనాల మరమ్మతులు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రాంతం ఉండాలని ఆయా వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. ఈ మేరకు నగర శివార్లలో ఆటోనగర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన చేసింది.

07/18/2016 - 03:24

విశాఖపట్నం, జూలై 17: ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలను నాశనం చేసే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును అడ్డుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటు చేయనున్న అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఎయు అసెంబ్లీ హాల్‌లో ఆదివారం జాతీయ సదస్సును నిర్వహించారు.

07/18/2016 - 03:23

బసెటెరి (సెయింట్ కిట్స్), జూలై 17: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టుతో జరిగిన రెండవ సన్నాహక మ్యాచ్‌లో చివరి రోజు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మినహా భారత బౌలర్లు ఎవరూ సరిగా రాణించలేకపోయారు. దీంతో తొలి సన్నాహక మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.

07/18/2016 - 03:23

నక్కపల్లి, జూలై 17: మండలంలోని వేంపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో గల అమలాపురం గ్రామంలోని 375 సర్వేనెంబర్‌లో ఊరకొండను ఆనుకుని ఉన్న 54.5 ఎకరాలు, సర్వేనెంబర్ 353లో రాకాసిమెట్టను ఆనుకుని ఉన్న 7.96 ఎకరాలు మొత్తం 62.46 ఎకరాలను భోగస్ రైతుల చేతుల్లో పెట్టే పనిలో నక్కపల్లి రెవెన్యూ అధికారులు విశ్వప్రయత్నాలు చేసి చివరకు ఆ గ్రామంలోని విశ్వనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం మేర కు విఫలయత్నం చెందారు.

07/18/2016 - 03:22

నర్సీపట్నం,జూలై 17: బాక్సైట్ తవ్వకాలపై పి.సి.సి. అధ్యక్షుడు రఘువీరారెడ్డికి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం నర్సీపట్నంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి హాజరైన పి.సి.సి. అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పిల్లి కృపారాణి, మాజీ మంత్రి,డి.సి.సి.

07/18/2016 - 03:21

పాడేరు, జూలై 17:విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర శాసనసభ ఎస్.టి. కమిటీ చైర్మన్ ఎం.శ్రీనివాస్ స్పష్టం చేశారు. పాడేరులోని శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని ఆదివారం ఆయన దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Pages