S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 01:07

తలుపుల, జూలై 4: అత్తింటివారు పెట్టే వేధింపులు తట్టుకోలేక కోడలు రమణమ్మ(22) ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని చంద్రేనాయక్ తండాలో జరిగింది. ఇందుకు సంబందించిన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు ఇలా వున్నాయి.

07/05/2016 - 01:07

గుత్తి, జూలై4:గుత్తి మండల పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన రామలక్ష్మి అనే యువతి(18) సోమవారం పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

07/05/2016 - 01:06

తనకల్లు, జూలై 4: మండల పరిధిలోని నడిమితాండాలో ఆదివారం రాత్రి ఈశ్వరమ్మ (29) దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. నడమితండాకు చెందిన ఈశ్వరమ్మకు వెంకటరమణనాయక్‌తో వివాహం జరిగింది. వీరికి అశోక్‌నాయక్(12) కుమారుడు వున్నాడు. మూడేళ్ల క్రితం ఆమె భర్త వెంకటరమణనాయక్ మృతి చెందాడు. ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది.

07/05/2016 - 01:06

హిందూపురం టౌన్, జూలై 4: జిల్లాలో రెండో అతి పెద్ద పట్టణం, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ,, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన హిందూపురం మున్సిపల్ కమిషనర్‌గా తమకు అనుకూలమైన అధికారిని తీసుకువచ్చేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ ఎస్‌వి శివారెడ్డిని స్వంత శాఖకు సాగనంపారు.

07/05/2016 - 01:05

ధర్మవరం రూరల్, జూలై 4: పట్టణంలోని చైతన్య కాలనీలో గంగమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ పూజారి మల్లికార్జున మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం అమ్మవారికి పూజలు నిర్వహించి యధాప్రకారం ఆలయానికి తాళం వేసుకుని వెళ్ళామన్నామన్నారు.

07/05/2016 - 01:03

పోలవరం, జూలై 4: పట్టిసం ఎత్తిపోతల పథకంలో సిఎం చంద్రబాబునాయుడు రెండు మోటార్లు ఆన్‌చేసి గోదావరి నీటిని ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తారని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టిసం చేరుకున్న కలెక్టర్ సిఎం పర్యటనా ఏర్పాట్లను పరిశీలించారు.

07/05/2016 - 01:02

ఏలూరు, జూలై 4 : జిల్లాలో 39 లక్షలకు పైగా ఉన్న జనాభా సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రజాసాధికారిత సర్వే (పల్స్ సర్వే)కు 2581 బృందాలను సిద్ధం చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం సాయంత్రం మండల తహశీల్దార్లు, ఎంపిడివోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పల్స్ సర్వే ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.

07/05/2016 - 01:02

ఏలూరు, జూలై 4: బ్రిటీష్ పాలకుల నిరంకుశ వైఖరిపై నిరంతరం పోరాటం చేసిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. అల్లూరి 119వ జయంతి సందర్భంగా స్ధానిక కలెక్టరేట్‌లోని అల్లూరి విగ్రహానికి సోమవారం కలెక్టరు భాస్కర్, జెసి కోటేశ్వరరావు, జెసి-2 షరీప్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

07/05/2016 - 01:01

ఏలూరు, జూలై 4 : ఈ ఆర్ధిక సంవత్సరం ఇంటర్మీడియట్ స్థాయి నుండి పిజి స్థాయి వరకూ స్కాలర్‌షిప్‌లు పొందే విద్యార్ధినీ విద్యార్ధులకు రెన్యువల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకునేందుకు చర్యలు తీసుకోవాలని జెసి-2 మహ్మద్ షరీఫ్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.

07/05/2016 - 01:01

ఏలూరు, జూలై 4: జిల్లాలో 2015 స్పెషల్ డిఎస్‌సి ఫలితాలను కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ సోమవారం విడుదల చేశారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రాధమిక విద్యాశాఖ 2015లో నిర్వహించిన స్పెషల్ డిఎస్‌సి ఫలితాల సిడిని ఆయన విడుదల చేశారు.

Pages