S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/20/2015 - 07:25

భీమవరం, డిసెంబర్ 19: కంప్యూటర్ తయారు చేయాలన్నా.. రోబోని తీర్చిదిద్దాలన్నా.. భవిష్యత్తు తరాల కోసం ఏది చెయ్యాలన్న అది సైన్స్ ద్వారా మాత్రమే సాధ్యమని ఆంధ్ర విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ జి సుదర్శన్‌రావు చెప్పారు. ప్రపంచం యావత్తూ సైన్స్‌పైనే ఆధారపడి నడుస్తోందన్నారు. వర్తమానంతోపాటు భవిష్యత్తు ప్రపంచానికి కూడా ఈ సైనే్స ఆధారమన్నారు.

12/20/2015 - 07:24

ఏలూరు, డిసెంబర్ 19: భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 25వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో బయలుదేరి 11.25 గంటలకు ఐ భీమవరం చేరుకుంటారు. 11.45 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వేదపాఠశాలను ప్రారంభిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.05 గంటలకు ఐ భీమవరం నుండి బయలుదేరి విజయవాడ వెళతారు.

12/20/2015 - 07:23

21న కామారెడ్డిలో అఖిలపక్ష సమావేశం : షబ్బీర్‌అలీ వెల్లడి

12/20/2015 - 07:23

పొత్తూరి వెంకటేశ్వరరావు

12/20/2015 - 07:23

భీమవరం, డిసెంబర్ 19: సంక్రాంతి కోడిపందాల సీజన్ ప్రారంభమైంది. ఒకపక్క కోడిపుంజులను బహిరంగంగా మార్కెట్లో క్రయవిక్రయాలు చేస్తున్నారు. అలాగే పందాలరాయుళ్లు తమ పుంజులను సిద్ధం చేస్తున్నారు. ఈ పనిలో పందాలరాయుళ్లు బిజీబిజీగా ఉన్నారు. ఇక మరోపక్క పోలీసులు కూడా కోడిపందాలకు కత్తికట్టే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు.

12/20/2015 - 07:22

కడెం,డిసెంబర్ 19: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల నర్సాపూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం తిని 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి...

12/20/2015 - 07:22

ఏలూరు, డిసెంబర్ 19: వడ్డీ వ్యాపారుల అకృత్యాలకు సర్వం కోల్పోతున్న బాధితులు తాజా పరిణామాలతో ధైర్యం తెచ్చుకుని మరీ బయటకు వస్తున్నారు. తమ కుటుంబాలను కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొద్దిరోజులుగా కాల్‌మనీ వ్యవహారాల నేపధ్యంలో అన్ని జిల్లాల్లోనూ వడ్డీ రాబందులపై పెద్దఎత్తున దాడులు జరుగుతూ రావటం తెల్సిందే. అయితే రెండురోజులుగా ఈప్రక్రియ కొంత నెమ్మదించింది.

12/20/2015 - 07:22

మంత్రి సమక్షంలో
కారెక్కిన జడ్పీటిసిలు

12/20/2015 - 07:21

కేంద్రంపై సిఎల్‌పి నేత జానారెడ్డి విమర్శ

12/20/2015 - 07:21

కోహీర్, డిసెంబర్ 19: మెదక్ జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన దుర్గయ్య సొంత కూతురు సరోజ (14నెలలు)ను గొంతునులిపి చంపేశాడు. నిందితుడి భార్య మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చంద్రశేఖర్ కేసు దర్యాప్తుచేస్తున్నారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. లక్ష్మి, దుర్గయ్యలకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ సంతానం. నలుగురిలో మృతులు సరోజనే చిన్నకూతురు.

Pages