-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
బనగానపల్లె, మార్చి 26: బనగానపల్లె రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో మిట్టపల్లె గ్రామ సమీపంలోని రైలు కట్టపై వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. పశువుల కాపరులు అటుగా వెళ్తూ రైలు పట్టాలపై పడివున్న వ్యక్తి మృతదేహాన్ని బనగానపల్లెకు చెందిన చింత శ్రీనివాసరెడ్డిగా (35) గుర్తించి వారి కుటుంబానికి సమాచారం అందించారు.
నంద్యాల రూరల్, మార్చి 26: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మేజర్ పంచాయతీ యాళ్లూరు గ్రామంలో వడ్డె సంజీవకరుణ(56)ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
కంచిలి, మార్చి 26: జాతీయరహదారిపై సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు.
రేణిగుంట, మార్చి 26: మండల పరిధిలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా మారిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి స్థానిక రమణావిలాస్ కూడలిలో చోటుచేసుకుంది.
కేవీబీపురం, మార్చి 26: మండలంలోని ఆరె పంచాయతీకి సంబంధించిన సదాశివకోనలో తమిళనాడు వాసి మృత్యువాత పడినట్లు కేవీబీపురం సబ్ ఇన్స్పెక్టర్ పరశురాముడు సోమవారం తెలిపారు. తమిళనాడులోని ఆవిడి డివిజన్కు సంబంధించిన శ్రీరామ్నగర్ వాస్తవ్యులు కె.గుణశేఖర్ (58) విహారయాత్రలో భాగంగా స్నేహితులు, బంధువులతో కలిసి కేవీబీపురం మండలంలో ప్రసిద్ధిగాంచిన సదాశివకోనకు వచ్చారు.
వైరా, మార్చి 26: మండలపరిధిలోని స్టేజి పినపాక గ్రామంలో సోమవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు తుమ్మలపల్లి సత్యనారాయణ శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం చూసేందుకు వెళ్ళిన క్రమంలో దొంగలు ఇంటి తాళం పగులకొట్టి ఇంట్లో రూ. 40వేల నగదు, 3 తులాల బంగారం అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పరిశీలిస్తున్నారు. పట్టపగలే దొంగతనం జరగడంతో చుట్టుపక్కల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ, మార్చి 26: జిల్లా పోలీసు కార్యాలయం ఎదురుగా ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను ఢీకొట్టడంతో కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. తొండంగికి చెందిన సిద్దా శ్రీనివాస్ అనే యువకుడు ఇంజినీరింగ్ విద్యను సూరంపాలెంలోని ఓ కాలేజీలో అభ్యసిస్తున్నాడు.
మానవపాడు, మార్చి 26: అర్ధరాత్రి దోపిడీ దొంగలు మానవపాడు, ఉండవెల్లి మండలాలలో బీభత్సం సృష్టించారు. కత్తులు, ఇనుప రాడ్లతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఉండవెల్లి మండల పరిధి అలంపూర్ చౌరస్తాలోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న భవన నిర్మాణ కార్మికులను బెదిరించి రూ.42 వేలు దోచుకున్నారు.
లేపాక్షి, మార్చి 26: మండలంలోని గలిబిపల్లిలో రూప (25) అనే వివాహిత ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు గలిబిపల్లికి చెందిన రూపను అదే గ్రామానికి చెందిన శేషు వివాహం చేసుకున్నాడు. అయితే వారికి సంతానం కలుగలేదు. ఈ విషయంగా భర్త శేషుతో పాటు మామ కగ్గల్లప్ప, అత్త రామాంజినమ్మలు తరచూ రూపను వేధించేవారన్నారు.