మందకొడిగా సంస్కరణలు
Published Wednesday, 21 September 2016న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశంలో సంస్కరణల ప్రక్రియ మందకొడిగా సాగుతోందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్జన్సీ మూడీస్ అంటూ, సంస్కరణలు గనుక పరిగణించే విధంగా ఉన్నట్లయితే ఒకటి రెండేళ్లలో భారత్ రేటింగ్ను అప్గ్రేడ్ చేస్తామని తెలిపింది. ప్రైవేట్ పెట్టుబడులు పెద్దగా పెరక్క పోవడం, బ్యాంకుల్లో పెరిగిపోతున్న నిరర్థక ఆస్తులు (ఎన్పిఏ)లు ఇప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగానే ఉన్నాయని కూడా ఆ సంస్థ అభిప్రాయ పడింది.