సొంత లాభానికే ప్రాజెక్టుల రీ-డిజైనింగ్
Published Tuesday, 3 May 2016హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్లో సిఎం కెసిఆర్కు స్వార్థ ప్రయోజనాలున్నాయని టి.కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి మంగళవారం ఇక్కడ ఆరోపించారు. మహారాష్టల్రో భూములు ముంపునకు గురికాకుండా ఆ రాష్ట్ర సిఎంతో కెసిఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారన్నారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు.