S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/26/2017 - 01:21

హైదరాబాద్, అక్టోబర్ 25: పరిశ్రమల స్థాపన పేరిట తీసుకున్న స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా ఉంచిన వాటిని వెనక్కి తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలు, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు. పైగా కొంత మంది పరిశ్రమల స్థాపన పేరిట తమ నుంచి తీసుకున్న భూముల్లో సినిమా థియేటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

10/26/2017 - 01:19

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని బిజెపి నేతలు బుధవారం నాడు నిలదీశారు. పార్టీ నేతలు జి కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్‌లు వేర్వేరుగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

10/26/2017 - 00:23

కలెక్టర్లకు డాష్‌బోర్డులు
జిల్లా పర్యవేక్షణ వ్యవస్థ ప్రారంభం
లక్ష్యాలు, సాధనపై ఎప్పటికపుడు విశే్లషణలు
శాఖలకు ప్రగతి సూచికలు

10/26/2017 - 00:17

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం కర్షకులపై కక్ష సాధిస్తున్నదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. బుధవారం గాంధీ భవన్‌లో కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ ఎం.

10/26/2017 - 00:16

హైదరాబాద్, అక్టోబర్ 25: నల్లగొండ తదితర జిల్లాల్లో టిజాక్ తలపెట్టిన అమరుల స్ఫూర్తియాత్రపై తాజాగా రెండు రోజుల్లో పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు టిజాక్‌నుకోరింది. చివరి నిమిషం వరకు అనుమతి ఇవ్వకుండా జాప్యం చేయడంపై హైకోర్టు పోలీసుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. ఈ పిటిషన్‌ను టి జాక్ కన్వీనర్ ఐ గోపాల్ శర్మ దాఖలు చేశారు.

10/26/2017 - 00:15

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ తెలుగు దేశం పార్టీలో ఎ. రేవంత్ రెడ్డి వివాదం ముదురుతోంది. ఈ నెల 27 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి శాసనసభాపక్షం నాయకుని హోదాలో శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

10/26/2017 - 00:14

హైదరాబాద్, అక్టోబర్ 25: కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్రామ పంచాయతీల ప్రతిపాదనలను వెంటనే పంపించాలని ప్రభుత్వ ప్రభాన కార్యదర్శి కలెక్టర్లను బుధవారం ఆదేశించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కొత్తగా ఏర్పాటు చేయబోయే పంచాయతీల ప్రతిపాదనలు పంపించాలను కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు.

10/26/2017 - 00:02

3.25 నుంచి 3.5 శాతానికి పెరుగుదల అదనంగా 3,575 కోట్ల రుణానికి అవకాశం
కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ ఫలించిన సిఎం కెసిఆర్ ప్రయత్నం

10/25/2017 - 23:48

వెల్దండ, అక్టోబర్ 25: నాలుగు రోజుల క్రితం హైదరారాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో కిడ్నాప్ గురైన ముక్కుపచ్చలరాని అరు రోజులు పసి బాలుడు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామంలో మృతదేహంగా బుధవారం లభ్యమయ్యా డు.

10/25/2017 - 23:48

కొత్తకోట, అక్టోబర్ 25: టిఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాకా కెసిఆర్ నాలుగ విడతలుగా రుణమాఫీ చేస్తే అవి వడ్డీలకే సరిపోయిందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం కొత్తకోటలోని టిపిసిసి సభ్యులు పి.విశే్వశ్వర్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages